HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Yuvagalam Yatra In Penamaluru

Yuvagalam : పెన‌మ‌లూరులో పోటెత్తిన జ‌నం.. తెల్ల‌వారుజామున వ‌ర‌కు సాగిన లోకేష్ పాద‌యాత్ర‌

ఉమ్మ‌డి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేప‌ట్టిన పాద‌యాత్రకు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. నిన్న విజ‌య‌వాడ ఈస్ట్

  • Author : Prasad Date : 21-08-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvagalam
Yuvagalam

ఉమ్మ‌డి కృష్ణాజిల్లా నారా లోకేష్ చేప‌ట్టిన పాద‌యాత్రకు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. నిన్న విజ‌య‌వాడ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి చేరుకుంది. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేష్‌కు ఇంఛార్జ్ బోడే ప్ర‌సాద్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అడుగ‌డుగునా లోకేష్‌కి మ‌హిళ‌లు అపూర్వస్వాగ‌తం పలికారు. అర్థ‌రాత్రి దాటిన ప్ర‌జ‌లు లోకేష్ ను క‌లిసేందుకు రోడ్ల‌పైనే వేచి ఉన్నారు. మ‌హిళ‌లు చిన్నారులు లోకేష్‌ని క‌లిసేందుకు పోటీప‌డ్డారు. పెద్దసంఖ్యలో మహిళలు నారా లోకేష్‌ని క‌లిసి సంఘీభావం తెలిపారు. షెడ్యూల్ లో ఉన్న స‌మ‌యం కంటే 4గంటల ఆలస్యంగా పాదయాత్ర కొన‌సాగింది. అందరినీ ఆప్యాయంగా పలకలరిస్తూ నారాల లోకేష్ ముందుకుసాగారు. యువనేత లోకేష్ ను చూసేందుకు బ్రిడ్జిలు, భవనాలపైకి ఎక్కారు.

పాద‌యాత్ర‌లో నారా లోకేష్ ను కలిసిన కంకిపాడు మండల ప్రజలు క‌లిశారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి సెంటర్ లో కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, వణుకూరు, మద్దూరు, కాసరనేనిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. త‌మ మండలంలో టీడీపీ పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లపై గుంతల్లో తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవని లోకేష్‌కి ప్ర‌జ‌లు తెలిపారు. ఉప్పులూరు నుండి ఈడుపుగల్లు మీదుగా మద్దూరు వరకు ఆర్.అండ్.బి రహదారి నిర్మాణానికి టీడీపీ హయాంలో అంచనాలు తయారుచేసి, టెండర్లు కూడా పిలిచారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రతిపాదనలు ఎక్కడివక్కడే నిలచిపోయాయన్నారు.

బందరు రోడ్డు నుండి ఏలూరు రోడ్డులోకి వెళ్లే రోడ్డు మొత్తం గతుకులమయమై ఇబ్బందులు పడుతున్నామ‌ని. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తిచేయాలని గ్రామ‌స్తులు లోకేష్‌ని కోరారు. జగన్మోహన్ రెడ్డికి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనపై లేదన్నారు నారా లోకేష్‌.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెనమలూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా రోడ్లపై తట్టడు మట్టి పోసిన దాఖలాలు లేవని.. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లరూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి ఏ కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడంలేదని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పులూరునుంచి ఈడ్పుగల్లుమీదుగా మద్దూరు ఆర్ అండ్ బి రహదారి నిర్మాణాన్ని చేపడతామ‌ని లోకేష్ గ్రామ‌స్తుల‌కు హ‌మీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh’s Krishna district
  • krishna district
  • Lokesh
  • nara lokesh
  • Padayatara
  • penamaluru
  • vijayawada
  • yuvagalam

Related News

Vaali Lokesh

Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి పొట్టకూటి కోసం మేడారంలో కోవా బన్ విక్రయిస్తుండగా, కొందరు యూట్యూబర్లు అతడిపై అకారణంగా దాడికి దిగారు. 'ఫుడ్ జిహాద్' చేస్తున్నావంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు

    Latest News

    • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

    • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd