Killed
-
#Speed News
Social Media: చిచ్చుపెట్టిన సోషల్ మీడియా, చెల్లిని చంపేసిన అన్న!
ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలు గొడవలకు దారితీస్తున్నాయి.
Date : 26-07-2023 - 12:08 IST -
#Andhra Pradesh
Crime News: ఏపీలో దారుణం.. టమోటా రైతును హత్య చేసిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ రైతు గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రైతు వద్ద 30 లక్షల రూపాయలు ఉన్నట్లు అనుమానించిన దుండగులు రాత్రి రైతు ఇంటికి వెళ్లి హత్యకు పాల్పడ్డారు.
Date : 13-07-2023 - 2:06 IST -
#Speed News
Hyderabad: మానవత్వానికే మచ్చ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్నబిడ్డనే చంపిన తల్లి
అక్రమ సంబంధాల మోజులో పడి కన్నవాళ్లనే హత్య చేస్తున్నారు కొందరు.
Date : 12-07-2023 - 4:53 IST -
#Telangana
Wife Killed: శృంగారం వద్దన్నందుకు భార్యను చంపిన భర్త!
తన భార్య శ్రుంగారానికి ఒప్పుకోకపోవడంతో ఓ భర్త ఆమెను కడతేర్చాడు.
Date : 01-06-2023 - 3:40 IST -
#Trending
40 Crocodiles Attack : 40 మొసళ్ళు.. ఆ ఒక్కడు.. ఏమైందంటే ?
40 మొసళ్ళు (40 Crocodiles Attack) కలిసి ఒక వ్యక్తిపై అటాక్ చేశాయి.. అతడిని చీల్చి చెండాడాయి. ఒక చేతిని కొరికి తినేశాయి. రక్తసిక్తం చేసి.. అతడిని చంపాయి.. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది ? అతడు మొసళ్ళకు ఎలా చిక్కాడు ? ఎక్కడ చిక్కాడు ? అనేది తెలియాలంటే ఈ మొత్తం వార్తను చదవాల్సిందే !!
Date : 26-05-2023 - 1:07 IST -
#India
Controversial Cop Killed : అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం..సడెన్ గా ఏమైంది ?
ఆమె ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్.. అందుకే అందరూ 'లేడీ సింఘం' అని పిలిచేవారు.. ఇంకొందరు 'దబాంగ్ కాప్' అని అనేవారు.. నేరస్థుల పట్ల ఆమె కఠినంగా వ్యవహరిస్తారని చెప్పుకునేవారు.. ఈవిధంగా జనంలో పేరు సంపాదించిన అస్సాం పోలీసు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ 30 ఏళ్ళ జున్మోని రభా(Controversial Cop Killed) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
Date : 17-05-2023 - 10:48 IST -
#World
Central Nigeria: నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Central Nigeria)లో మంగళవారం (మే 16) పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రక్తపాత ఘర్షణలో 30 మంది (30 People Killed) చనిపోయారు.
Date : 17-05-2023 - 7:49 IST -
#Telangana
Telugu Girl Killed: అమెరికా కాల్పుల ఘటనలో తెలుగు యువతి మృతి!
అమెరికాలో (America) గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.
Date : 08-05-2023 - 11:52 IST -
#Speed News
Shooting In South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో కాల్పుల (Shooting In South Africa)కలకలం రేగింది. తూర్పు క్వాజులు-నాటల్ ప్రావిన్స్లోని పీటర్మారిట్జ్బర్గ్ (Pietermaritzburg) నగరంలో గల ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 22-04-2023 - 8:12 IST -
#Telangana
40 Dogs Killed: జగిత్యాల జిల్లాలో దారుణం.. 40 కుక్కలు హతం!
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి.
Date : 11-04-2023 - 12:14 IST -
#Speed News
19 Sheeps Killed: రెచ్చిపోయిన వీధి కుక్కలు.. 19 గొర్రెలు మృతి
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. మనుషులతో పాటు జంతువులపై దాడి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 19 గొర్రెలు చనిపోయాయి. జగిత్యాల జిల్లా సోమవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్లో వీధికుక్కల దాడిలో సుమారు 19 గొర్రెలు మృతి చెందగా, నాలుగు గాయపడిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి, యజమాని దానవేని మల్లయ్య ఆదివారం […]
Date : 21-03-2023 - 5:13 IST -
#Speed News
30 Sheeps Killed: పిడుగుపడి గొర్రెల కాపరి, 30 గొర్రెలు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చోట్లా వడగండ్ల వర్షం పడుతోంది. పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ విజయపూరి సౌత్ చింతలతండ కు చెందిన గొర్రెల కాపరి గొర్రెలను మేపుతుండగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో ఉరుములతో కూడిన అకాల వర్షం కురవడంతో పిడుగుపడి గొర్రెలు కాపరి రామవత్ సైదా,30 గొర్రెలు అక్కడికి అక్కడే మృతిచెందాయి.
Date : 16-03-2023 - 6:01 IST -
#Speed News
20 Sheeps Killed: గద్వాల్ లో రెచ్చిపోయిన వీధికుక్కలు.. 20 గొర్రెలు మృతి!
రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు (Dogs) రెచ్చిపోతున్నాయి. కనిపించిన ప్రతి మనిషిపై దాడులకు దిగుతున్నాయి.
Date : 09-03-2023 - 12:28 IST -
#Speed News
Delivery Agent: ఐఫోన్ కి డబ్బులు లేవని డెలివరీ ఏజెంట్ ని చంపేసిన ఓ వ్యక్తి
నిందితుడు (the accused) బాధితురాలి మృతదేహాన్ని గోనెలో నింపి మూడు రోజుల పాటు
Date : 20-02-2023 - 11:15 IST -
#India
Tamil Nadu: నా తమ్ముడిని చంపిన వారికి శిక్ష పడే వరకు సైన్యంలో తిరిగి చేరనంటున్న జవాను
తమిళనాడులోని క్రిష్ణగిరిలో నీళ్ల ట్యాంక్ దగ్గర జరిగిన గొడవలో భారత సైన్యంలో (Army) పని చేస్తన్న
Date : 17-02-2023 - 12:05 IST