Killed
-
#Speed News
Leopard: కోతుల వలలో చిక్కుకొని చిరుత పులి మృతి
Leopard: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రేగులపాడు గ్రామంలో కోతులను పట్టేందుకు వేసిన వలలో చిక్కుకుని చిరుతపులి మృతి చెందింది. చెట్టుకు అమర్చిన వలలో తలకిందులుగా వేలాడుతున్న చిరుతను గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన రంపచోడవరం డీఎఫ్వో జీజీ నరేందర్, సబ్డీఎఫ్వో శ్రీరామరావు, ఇతర అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీశారు. చిరుతపులి తలక్రిందులుగా ఉండటం వల్ల ప్రాణాలకు ముప్పు అధికారులు గుర్తించారు. ఇటీవల ఏపీలో అటవీ జంతువులకు […]
Published Date - 04:46 PM, Fri - 1 December 23 -
#World
Karachi: పాక్ లో వరుస ఉగ్రవాదుల హత్యలు
ఇటీవల కాలంలో పాకిస్థాన్ లో ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సన్నిహిత అనుచరుడు రహీమ్ ఉల్లా తారీఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో ఓ మతపరమైన కార్యక్రమానికి వెళుతుండగా.
Published Date - 03:07 PM, Tue - 14 November 23 -
#Trending
Robo: దక్షిణ కొరియాలో దారుణం, మనిషిని చంపేసిన రోబో
టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన.
Published Date - 01:00 PM, Fri - 10 November 23 -
#Speed News
Hyderabad: భార్యను కత్తితో గొంతు కోసి దారుణ హత్య…
భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు .ఈ సంఘటన అక్టోబర్ 28న హైదరాబాద్ చంపాపేట్లోని దంపతుల నివాసంలో జరిగింది
Published Date - 11:53 PM, Wed - 8 November 23 -
#South
Tamil Nadu : పేదవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్న కూతురినే కడతేర్చిన కసాయి తండ్రి
పేదవాడిని యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న సెల్వం, కార్తిక.. మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
Published Date - 12:00 PM, Fri - 3 November 23 -
#India
2 Naxalites Killed: ఎలక్షన్ వేళ ఎన్ కౌంటర్, ఛత్తీస్గఢ్ లో ఇద్దరు మావోయిస్టుల హతం
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.
Published Date - 12:52 PM, Sat - 21 October 23 -
#Speed News
Israel Attack: ఇజ్రాయెల్లో పది మంది నేపాలీ విద్యార్థులు మృతి
ఇజ్రాయెల్లో హమాస్ టెర్రర్ గ్రూప్ కొనసాగిస్తున్న ఉగ్రవాద దాడిలో 10 మంది నేపాలీ విద్యార్థులు మరణించినట్లు నేపాల్ ఎంబసీ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్లో దాదాపు 4,500 మంది నేపాలీ జాతీయులు సంరక్షకులుగా
Published Date - 08:17 AM, Mon - 9 October 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో హోంగార్డు కిడ్నాప్ . దాడితో మృతి
ఆర్థిక వివాదాల కారణంగా సెప్టెంబర్ 11న సంతోష్నగర్లో 31 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేశారు. యాఖుత్పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి గతంలో హోంగార్డుగా పనిచేశాడు.
Published Date - 04:49 PM, Wed - 20 September 23 -
#Speed News
Karnataka: నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే మహిళపై అత్యాచారం
కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతీ కామాంధుల చేతిలో బలైంది. కొద్దీ రోజుల్లో వివాహం చేసుకు భర్తతో సుఖంగా జీవించాల్సిన యువతి దారుణ అత్యాచారానికి గురైంది.
Published Date - 02:18 PM, Mon - 11 September 23 -
#Speed News
Karnataka: కన్న బిడ్డని కడతేర్చిన కసాయి తండ్రి
రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డంకిగా మారిన 14 నెలల చిన్నారిని కిరాతక తండ్రి అంతమొందించాడు. సభ్య సమాజం అసహ్యించుకునే ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో చోటు చేసుకుంది
Published Date - 07:30 PM, Tue - 5 September 23 -
#Speed News
Raksha Bandhan 2023: సోదరిని తీసుకొచ్చేందుకు వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి
Raksha Bandhan 2023: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి మొదలైంది. తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ల ఇంటికి బయలుదేరుతున్నారు. తోబుట్టవు ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ని కొందరు రేపు ఆగస్టు 30న జరుపుకుంటుండగా, మరికొందరు ఆగస్టు 31న చేసుకుంటున్నారు. అయితే రక్షాబంధన్ పండుగ ఒకరి ఇంట్లో విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్లోని ఛింద్వారాలో రక్షా బంధన్కు ముందే శోకసంద్రం నెలకొంది. సోదరిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దుర్గేష్ వర్మ తన […]
Published Date - 04:58 PM, Tue - 29 August 23 -
#Speed News
Hyderabad: జీహెచ్ఎంసీ స్వీపర్ సునీతను ఢీకొట్టిన కాలేజీ బస్సు..మృతి
హైదరాబాద్లో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో చిన్న ప్రమాదం జరిగిన ప్రాణాలు కోల్పోతున్నారు.
Published Date - 12:03 PM, Mon - 28 August 23 -
#Speed News
Ladakh: లడఖ్లో ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం: 9 మంది మృతి
లడఖ్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. 10 మంది ఆర్మీ అధికారులు లేహ్ నుండి న్యోమాకు వెళుతున్నారు. ఆ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలో పడిపోయింది.
Published Date - 11:02 AM, Sun - 20 August 23 -
#Andhra Pradesh
Tirumala Attack: చిరుత దాడిలో లక్షిత మృతి: CBN-లోకేష్ దిగ్బ్రాంతి
తిరుమల వెళ్లి కష్టాలు చెప్పుకోవాలని అనుకునే వారిలో ఎంతోమంది చిరుత దాడికి గురవుతున్నారు. ఆ మార్గంలో కాలినడకన వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలి.
Published Date - 07:50 PM, Sat - 12 August 23 -
#Speed News
Tirumala: తిరుమలలో తీవ్ర విషాదం.. చిన్నారిని చంపేసిన చిరుత
తిరుమల తిరుపతి దేవస్థానంలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. చిరుతల దాడితో భక్తులు హడలెత్తిపోతున్నారు.
Published Date - 11:24 AM, Sat - 12 August 23