Kcr
-
#Speed News
Phone Tapping Case : కీలక పరిణామం.. రాధాకిషన్ రావుకు బెయిల్.. కారణం అదే
బీఆర్ఎస్ హయాంలో అప్పటి విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ4 నిందితుడిగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నారు.
Date : 03-06-2024 - 4:11 IST -
#Telangana
KCR: కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్యకు కేసీఆర్ ఆర్థికసాయం
KCR: తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్, ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కేసీఆర్ , నాడు […]
Date : 02-06-2024 - 3:50 IST -
#Speed News
KCR : తెలంగాణ అనుభవించిన బాధ తలుచుకుంటే దుఃఖం వస్తుంది : కేసీఆర్
1999 కంటే ముందు తెలంగాణ అనుభవించిన బాధను తలుచుకుంటే దుఃఖం వస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
Date : 02-06-2024 - 1:34 IST -
#Telangana
Telangana Formation Day 2024: అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆందులూ భాగంగా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాళులర్పించారు
Date : 02-06-2024 - 11:15 IST -
#Speed News
Errolla: కేసీఆర్ పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా : ఎర్రోళ్ల
Errolla: తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తోందని, 1969 ఉద్యమం లో 369 మంది ని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా ? అని ఎర్రోళ్ల అన్నారు. మలి దశ ఉద్యమం లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను యువకులను కాంగ్రెస్ బలి తీసుకుందని అన్నారు. […]
Date : 02-06-2024 - 12:33 IST -
#Telangana
KCR: గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి కేసీఆర్ పుష్పాంజలి
KCR: గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొవ్వొత్తిని వెలిగించి అమరజ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీనీ ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు ప్రారంభించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే అంతకుముందు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం […]
Date : 01-06-2024 - 11:47 IST -
#Telangana
KCR : గజ్వేల్ – సిద్దిపేట కేసీఆర్ గౌరవాన్ని కాపాడుతాయా..?
తెలంగాణ ఏర్పిడిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు రాష్ట్రంలో విజయం సాధించిన బీఆర్ఎస్ పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికలతో తలక్రిందులుగా మారింది.
Date : 01-06-2024 - 8:37 IST -
#Telangana
RK vs KCR : శత్రువులుగా మారిన మిత్రులు..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఏబీఎన్ న్యూస్ ఛానెల్ ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Date : 01-06-2024 - 7:57 IST -
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#Telangana
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
Phone Tapping Case:బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. కాళేశ్వరం(Kaleswaram) మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై సమగ్ర విచారణ(Comprehensive investigation) జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.అంతేకాదు..ఈ రెండు అంశాలపై విచారణ జరిగిఏత కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. […]
Date : 01-06-2024 - 2:11 IST -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాలు ఇవే
BRS Party: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా BRS PARTY ఆధ్వర్యంలో జరుగుతున్న 3రోజుల ఉత్సవాల సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపింది. అయితే కేసీఆర్ హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత మొదటిసారి పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది. మొదటి రోజు 01-06-2024 న సాయంత్రం 5గంటల […]
Date : 31-05-2024 - 9:31 IST -
#Speed News
KCR: తెలంగాణ తేజం పాటను రిలీజ్ చేసిన కేసీఆర్
KCR: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ […]
Date : 31-05-2024 - 9:18 IST -
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Date : 31-05-2024 - 7:54 IST -
#Telangana
KCR : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..కేసీఆర్కు ఆహ్వానం: రేవంత్ రెడ్డి
Telangana Formation Day:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ చార్జీ వేణుగోపాల్ రావు(Venugopal Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వేణుగోపాల్ కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం నిన్నటి నుంచి […]
Date : 31-05-2024 - 5:16 IST -
#Telangana
Telangana Formation Day : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ
వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ కు, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం సూచించారు
Date : 30-05-2024 - 8:12 IST