5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి.
- By Pasha Published Date - 05:08 PM, Fri - 29 December 23
We’re now on WhatsApp. Click to Join.
Also Read: 50 Years – Pension : 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. గిరిజనులు, దళితులు, ఆదివాసీలకు వయోపరిమితి తగ్గింపు
మృతుల వయసు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు అస్తిపంజరాల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పోలీసులు పంపించారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఎవరు ఉంటున్నారు ? ఇంతమంది మరణాలు జరుగుతున్నా విషయం ఎందుకు బయటికి రాలేదు ? అనే సమాచారం సేకరిస్తున్నారు. ఇరుగుపొరుగు వారిని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అసలు ఇవి ఆత్మహత్యలా ? హత్యలా ? అనే దానిపై పెద్ద సస్పెన్స్ నెలకొంది. దర్యాప్తు, ఫోరెన్సిక్ పరీక్షల తర్వాతే మొత్తం వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Related News
Sexual Assault Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్
లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్పై అతని తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.