Kanaka Durga Temple
-
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రీపై ముగిసిని భవానీ దీక్షల విరమణ.. అమ్మవారిని దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు జై భవానీ జై జై భవానీ అంటూ నినాదాలు చేస్తూ దీక్షలను ముగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య యాగశాలలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించడంతో ఉత్సవాలు ముగిశాయి. పూజాకార్యక్రమాల్లో భాగంగా దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో ‘పూర్ణాహుతి’ నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు భక్తుల […]
Published Date - 10:30 PM, Sun - 7 January 24 -
#Andhra Pradesh
Indrakeeladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షపరుల విరమణ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి
Published Date - 02:08 PM, Tue - 2 January 24 -
#Andhra Pradesh
Ponguleti In Vijayawada : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పొంగులేటి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు
Published Date - 12:22 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేసిన అధికారులు
భారీ వర్షాల దృష్ట్యా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇంద్రకీలాద్రి
Published Date - 07:50 AM, Wed - 6 December 23 -
#Andhra Pradesh
Indrakeeladri : కనకదుర్గ అమ్మవారి హుండీ లెక్కింపు.. భారీగా వచ్చిన కానుకలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి రూ.2,58,64,740లు కానుకలు వచ్చాయి. అంతేకాకుండా శ్రీ కనకదుర్గా అమ్మవారికి 367 గ్రాముల బంగారు ఆభరణాలు, 8.745 కిలోల వెండి ఆభరణాలను భక్తులు హుండీల ద్వారా సమర్పించారు. శ్రీ మల్లికార్జున మహా మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. ఈ రోజు (మంగళవారం) కూడా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]
Published Date - 08:17 AM, Tue - 31 October 23 -
#Andhra Pradesh
Durga Temple : భవానీ భక్తులతో కిటకిటలాడతున్న ఇంద్రకీలాద్రి.. అమ్మవారికి మెక్కులు చెల్లిస్తున్న భవానీలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా ఉత్సవాలు పూర్తి అయిన తరువాత ఆలయంలో భక్తుల రద్దీ
Published Date - 08:17 AM, Mon - 30 October 23 -
#Andhra Pradesh
Indrakeeladri : మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ.. నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ నవమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత
Published Date - 02:55 PM, Mon - 23 October 23 -
#Andhra Pradesh
Durga Temple : దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి సర్వం సిద్ధం.. నదిలో ట్రయిల్ రన్ నిర్వహించిన అధికారులు
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదీ
Published Date - 11:14 PM, Sun - 22 October 23 -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం.. మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్
ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్ని ఉత్సవాల్లో అధికారుల మధ్య సమన్వయలోపం బయటపడుతుంది. తొలిరోజు నుంచి
Published Date - 07:43 AM, Sun - 22 October 23 -
#Andhra Pradesh
Indrakeeladri : దుర్గమ్మ దర్శనం కోసం అమ్మ దయ ఉన్న.. అధికారుల దయ ఉండాల్సిందేనా..?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో అధికారులు అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే
Published Date - 12:42 PM, Fri - 20 October 23 -
#Andhra Pradesh
Durga Temple : 70 సంవత్సరాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా చండీ దేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ
Published Date - 11:03 AM, Thu - 19 October 23 -
#Andhra Pradesh
Durga Temple : ఇంద్రకీలాద్రిపై మూలానక్షత్రం రోజున పటిష్ట ఏర్పాట్లు.. రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చే ఛాన్స్
ఇంద్రకీలాద్రిపై దసర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మనక్షత్రమైన
Published Date - 08:10 AM, Wed - 18 October 23 -
#Speed News
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్న శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి
దేశంలోని శక్తి పీఠాలలోకెల్లా పర్వతంపై వెలసిన జగన్మాత ఎంతో శక్తివంతురాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజైన ఆదివారం బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇస్తున్న జగన్మాతను ఆయన దర్శించుకున్నారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవస్థానం కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామరావు స్వామీజీని వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామీజీకి అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాన్ని అందచేశారు. జగన్మాతకు పేదలు […]
Published Date - 09:05 PM, Sun - 15 October 23 -
#Andhra Pradesh
Navaratri 2023 : ఇంద్రకీలాద్రిపై తొలిరోజు దుర్గమ్మని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలిరోజు అమ్మవారిని
Published Date - 08:55 PM, Sun - 15 October 23 -
#Andhra Pradesh
Kanaka Durga Temple : దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం – దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్ వలవెన్
దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ కరికల్
Published Date - 06:53 PM, Tue - 10 October 23