Kaleshwaram Project
-
#Telangana
Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు
Published Date - 07:54 PM, Mon - 1 September 25 -
#Telangana
BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్ఎస్ నేతలే : బండి సంజయ్
బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.
Published Date - 11:36 AM, Mon - 1 September 25 -
#Speed News
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేసుకుంటూ విమర్శలు చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 10:18 AM, Mon - 1 September 25 -
#Telangana
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సంచలన ప్రకటన..కారణం అదేనా..?
Kaleshwaram Project : రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ లేదా సిట్తో విచారణ జరుపుతుందని అందరూ ఊహించిన తరుణంలో, ఈ కేసును సీబీఐకి అప్పగించడం అనూహ్య నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు
Published Date - 07:14 AM, Mon - 1 September 25 -
#Speed News
KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..
KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి సారించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదనే సమాచారం వెలువడటంతో చర్చలు మరింత రగిలాయి.
Published Date - 11:07 AM, Sat - 30 August 25 -
#Telangana
BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్
నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత్తమ నాయకుడని దాసోజు అభిప్రాయపడ్డారు.
Published Date - 11:21 AM, Tue - 26 August 25 -
#Speed News
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Published Date - 03:50 PM, Thu - 21 August 25 -
#Telangana
KCR: మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికలో అన్ని వాస్తవాలు ఉన్నాయని, ఇది కేవలం అవినీతిని వెలికితీయడానికే ఉద్దేశించినదని చెబుతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
Published Date - 06:45 PM, Tue - 19 August 25 -
#Telangana
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Published Date - 01:22 PM, Tue - 5 August 25 -
#Telangana
CM Revanth Reddy : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం వ్యాఖ్యలు
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అజాగ్రత్తలతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్మించిందని ఆరోపించారు.
Published Date - 09:58 PM, Mon - 4 August 25 -
#Telangana
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక ఖర్చు, సమయ వినియోగం" కారణంగా తిరస్కరించింది.
Published Date - 09:39 PM, Mon - 4 August 25 -
#Speed News
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్కు సూచించాం.
Published Date - 07:24 PM, Mon - 4 August 25 -
#Telangana
Cabinet Meeting : ‘కాళేశ్వరం’ నివేదిక పై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ !
ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా హాజరై, సారాంశ నివేదిక తుది రూపును ఆమోదించారు.
Published Date - 11:09 AM, Mon - 4 August 25 -
#Speed News
KTR : హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:38 PM, Sat - 2 August 25 -
#Telangana
Telangana Politics : ఆగస్టు 4న తెలంగాణలో ఏంజరగబోతుంది..?
Telangana Politics : ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది
Published Date - 07:14 AM, Sat - 2 August 25