Journalist
-
#Cinema
Mohanbabu : దాడి చేయడం తప్పే.. మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం
ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని మోహన్ బాబు ఆ సందేశంలో కోరారు.
Date : 12-12-2024 - 7:16 IST -
#Speed News
TJF: జర్నలిస్ట్ రేవతిపై కేసు ఉపసంహరించుకోవాలి
TJF: ప్రజాసమస్యలపై జర్నలిస్టు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తారని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్ అన్నారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా కేవలం ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశ్యమే ఉంటుంది. ఈ కోణంలోనే జర్నలిస్ట్ రేవతి… విద్యుత్ వినియోగదారు (మహిళ) సమస్యను ప్రస్తావించారు. సమస్య తీవ్రతను చెప్పేందుకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారని అన్నారు. సమస్యను గుర్తించి పరిష్కారించాల్సిన […]
Date : 19-06-2024 - 11:29 IST -
#Viral
Journalist Fight to Leopard : చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్
గ్రామంలోకి చిరుత చొరబడిందనే వార్త తెలిసి..దానిని కవర్ చేద్దామని ఓ జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళాడు
Date : 01-04-2024 - 8:47 IST -
#Telangana
T-SAT: టీశాట్కు కొత్త సీఈఓ.. ఎవరో తెలుసా..?
ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 05-03-2024 - 8:36 IST -
#India
Soumya Vishwanathan Murder: జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష
టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్ మరియు అజయ్ కుమార్ నిందితులు. వారందరికీ MCOCA చట్టం కింద జీవిత ఖైదు విధించారు.
Date : 25-11-2023 - 4:46 IST -
#Speed News
Hyderabad: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టు ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ లో ఓ ప్రధాన దినపత్రికలో దాదాపు ముప్పై ఏళ్ళుగా లోకల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు(60) ఇలా ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. ఈ సంఘటన జర్నలిస్టులను, జర్నలిస్టు సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ముప్పై ఏళ్ళుగా ఈనాడు దినపత్రికలో పనిచేస్తూ జర్నలిస్టు సంఘాలకు బాధ్యత వహిస్తూ, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సీనియర్ జర్నలిస్టుకే ఈ పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని తోటి జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ […]
Date : 20-11-2023 - 3:07 IST -
#Speed News
Revanth Reddy: జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతి
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు.
Date : 16-10-2023 - 6:13 IST -
#Telangana
Hyderabad: సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సి.హెచ్.వీ.ఎం కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా
Date : 17-08-2023 - 3:30 IST -
#Telangana
Hyderabad : జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తాం.. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి మంత్రి కేటీఆర్ హామీ
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీయిచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో
Date : 04-08-2023 - 7:11 IST -
#Speed News
Minister KTR: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి కేటీఆర్
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Date : 04-08-2023 - 11:10 IST -
#Andhra Pradesh
Lokesh Accreditation: యూట్యూబ్ ఛానెల్స్ విలేకరులకు అక్రిడేషన్ : లోకేష్
నంద్యాల నియోజకవర్గంలో నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా న్యాయవాదులు, జర్నలిస్టులు, టీచర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సహా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలతో లోకేశ్ భేటీ అయ్యారు.
Date : 19-05-2023 - 9:10 IST -
#Andhra Pradesh
Media Coverts : మీడియాలో జనసేన కోవర్టులు! పవన్ కు బలమైన ఫోర్త్ ఎస్టేట్!
రాజకీయ పార్టీలు మీడియా మద్ధతును కోరుకోవడం సహజం. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ కంటే జనసేన వ్యూహాత్మకంగా పట్టు సాధించింది.
Date : 24-12-2022 - 2:01 IST -
#World
Pakistan : ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ లో ప్రమాదం..మహిళా జర్నలిస్టు మృతి..!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా జర్నలిస్టు కంటైనర్ కింద పడి మరణించింది. మరణించిన జర్నలిస్టు ఛానెల్ 5 రిపోర్టర్ సదాఫ్ నయిమ్ గా గర్తించింది పాక్ స్థానిక మీడియా. లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన ఈ విషాద సంఘటన తర్వాత పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి […]
Date : 30-10-2022 - 9:39 IST -
#Telangana
Malla Reddy Controversy: మరో వివాదంలో మల్లారెడ్డి.. జర్నలిస్టులతో మంత్రి గొడవ
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతని స్టేట్మెంట్స్, డైలాగ్స్, వర్క్స్ అతన్ని
Date : 14-10-2022 - 3:01 IST -
#Andhra Pradesh
Nara Lokesh React: జగన్ రెడ్డి పాలనలో జర్నలిజానికి సంకెళ్లు!
సీనియర్ జర్నలిస్టు అంకబాబు(73) అరెస్ట్ను వ్యతిరేకిస్తూ గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేస్తున్న మహా న్యూస్
Date : 23-09-2022 - 5:10 IST