Pakistan : ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ లో ప్రమాదం..మహిళా జర్నలిస్టు మృతి..!!
- By hashtagu Published Date - 09:39 PM, Sun - 30 October 22
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా జర్నలిస్టు కంటైనర్ కింద పడి మరణించింది. మరణించిన జర్నలిస్టు ఛానెల్ 5 రిపోర్టర్ సదాఫ్ నయిమ్ గా గర్తించింది పాక్ స్థానిక మీడియా. లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన ఈ విషాద సంఘటన తర్వాత పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నాల్గవ రోజు కామోకే నుంచి లాంగ్ మార్చ్ ప్రారంభం అవుతుందని పీటీఐ తెలిపింది.
Shocked & deeply saddened by the terrible accident that led to the death of Channel 5 reporter Sadaf Naeem during our March today. I have no words to express my sorrow. My prayers & condolences go to the family at this tragic time. We have cancelled our March for today.
— Imran Khan (@ImranKhanPTI) October 30, 2022
Tags
Related News
Pakistan Squad: పాకిస్థాన్ జట్టును ప్రకటించని పీసీబీ.. ఎందుకంటే..?
కొంతమంది ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రదర్శన సంబంధిత సమస్యల కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ జట్టు ప్రకటనను మే చివరి వరకు వాయిదా వేసింది.