Army Vehicle Fire: విషాదం: నలుగురు సైనికులు సజీవ దహనం
జమ్మూలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లోని భటాధులియాలో భారత ఆర్మీ వాహనంలో మంటలు
- By Praveen Aluthuru Published Date - 04:44 PM, Thu - 20 April 23
Army Vehicle Fire: జమ్మూలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లోని భటాధులియాలో భారత ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగడంతో నలుగురు సైనికులు అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం వాహనంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.
Casualties feared as an Indian Army truck catches fire in Poonch district of Jammu & Kashmir
Details awaited. pic.twitter.com/QgVwYQIZQ4
— ANI (@ANI) April 20, 2023
Read More: Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ
Related News
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీ�