Jagan
- 
                          #Andhra Pradesh Anil Kumar Yadav : తొక్కుతాం బిడ్డా..అంటూ నారా లోకేష్ ఫై అనిల్ కుమార్ ఫైర్మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార పార్టీ దూకుడు మరింత పెంచుతుంది. ఈరోజు ఆఖరి సిద్ధం (Siddham) సభను బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఏర్పటు చేసారు. ఈ సభకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. We’re now on WhatsApp. Click to […] Published Date - 07:43 PM, Sun - 10 March 24
- 
                          #Andhra Pradesh Siddham : ప్యాకేజీ స్టార్..బాబు ‘సిట్’ అంటే కూర్చుంటాడు.. ‘స్టాండ్’ అంటే నిలబడతాడు – జగన్బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభలో మరోసారి పవన్ కళ్యాణ్ ఫై జగన్ సెటైర్లు వేశారు. ‘ఈ ప్యాకేజీ స్టార్(Pawan Kalyan ) చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ దిగమంటే దిగుతాడు. తోయమంటే తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్లు డ్రామా ఆడమంటే ఆడతాడు’ అంటూ తనదైన స్టయిల్ లో జగన్..పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ , లోక్ […] Published Date - 07:20 PM, Sun - 10 March 24
- 
                          #Andhra Pradesh Siddham : ‘పార్టీల పొత్తులతో బాబు.. ప్రజలే బలంగా మనం’ – జగన్రాబోయే కురుక్షేత్రంలో ప్రజలది శ్రీకృష్ణుడ్ని పాత్ర అని.. తనది అర్జునుడి పాత్ర అని.. కౌరవ సైన్యంపై యుద్ధం చేయబోతున్నామని అన్నారు Published Date - 06:52 PM, Sun - 10 March 24
- 
                          #Andhra Pradesh Jagan Election Campaign : ఈ నెల 16 నుండి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం..వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) తన స్పీడ్ ను ఇంకాస్త పెంచబోతున్నాడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలవడంతో తన వ్యూహాన్ని మార్చేపనిలో పడ్డారు. ఇప్పటికే సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రజలపై కొత్త వరాల ప్రకటించబోతున్నారు. నిన్నటి వరకు సిద్ధం […] Published Date - 07:13 PM, Sat - 9 March 24
- 
                          #Andhra Pradesh Jagan Target : అధినేతల ఓటమి పైనే సీఎం జగన్ ఫోకస్ అంత..ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి. ఈసారి ఏపీలో ఎవరు విజయం సాదిస్తారనేదానిఫై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సంక్షేమ పథకాలు జగన్ ను గట్టెక్కిస్తాయా..? అభివృద్ధి చంద్రబాబు ను గెలిపిస్తుందా..? అనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. ఇక ఇరు పార్టీలు సైతం గెలుపు ఫై ధీమా గా ఉంటూనే అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్ ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే సరిపోదని పొత్తులతో బరిలోకి దిగుతున్నారు చంద్రబాబు..ఇటు జగన్ సైతం ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతూ..ప్రత్యర్థి […] Published Date - 11:51 AM, Sat - 9 March 24
- 
                          #Andhra Pradesh Pawan Kalyan : కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగొడతామంటూ జగన్ ను హెచ్చరించిన పవన్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ఏపీలోఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. సవాల్ కు ప్రతి సవాల్ , ఛాలెంజ్ కి ఎదురు ఛాలెంజ్ ఇలా మాట కు మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( […] Published Date - 05:18 PM, Thu - 7 March 24
- 
                          #Andhra Pradesh MLA Arani Srinivasulu : జనసేన తీర్థం పుచ్చుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే..వైసీపీ (YCP) పార్టీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కు 175 సాదించబోతున్నామని ఓ పక్క సీఎం జగన్ (Jagan) చెపుతుంటే..మరోపక్క ఆయన వెనుకాల ఉండాల్సిన ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పార్టీకి రాజీనామా చేసి జనసేన , టిడిపి పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , కీలక నేతలు ఇలా పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి నేతల వరకు వైసీపీ కి రాం.. […] Published Date - 04:32 PM, Thu - 7 March 24
- 
                          #Andhra Pradesh YS Sharmila: ఆయన మాట వల్లే ఏపీ రాజకీయాల్లోకి వచ్చాః షర్మిలYS Sharmila: మంగళగిరి(Mangalagiri)లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC chief YS Sharmila) ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా(Special status) ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్(jagan) వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్(ys) వారసుడు అవుతాడా? అని […] Published Date - 04:15 PM, Thu - 7 March 24
- 
                          #Andhra Pradesh Poonam Kaur : సీఎం జగన్ ఫై పూనమ్ కౌర్ ప్రశంసలు..మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్పూనమ్ కౌర్ (Poonam Kaur) ఈ పేరును కొత్తగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా అమ్మడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కానీ..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , త్రివిక్రమ్ (Trivikram) ల ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా […] Published Date - 01:52 PM, Wed - 6 March 24
- 
                          #Andhra Pradesh Mudragada: 12న వైసీపీలో చేరనున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ..!Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ముద్రగడ పద్మనాభం…వైసీపీ(ysrcp) పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీ లోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం(Pithapuram) […] Published Date - 12:29 PM, Wed - 6 March 24
- 
                          #Andhra Pradesh Gummanur Jayaram : మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరామ్ బర్తరఫ్టీడీపీ లో చేరిన మంత్రి గుమ్మనూరు జయరామ్ (Gummanur Jayaram) ను బర్తరఫ్ ( Bartaraf) చేశారు. సీఎం జగన్ సిఫార్సు మేరకు కేబినెట్ నుంచి జయరామ్ ను తప్పిస్తూ గవర్నర్ అబ్దుల్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి వరుసపెట్టి నేతలు బయటకు వస్తూ.. టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఎమ్మెల్సీ లు చేరగా.. తాజాగా వైసీపీ కీలక […] Published Date - 09:30 PM, Tue - 5 March 24
- 
                          #Andhra Pradesh AP : జగన్ కంపెనీలు కళకళ…రాష్ట్ర ఖజానా దివాలా! – నారా లోకేష్ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండడం తో ఇరు పార్టీల నేతలు ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడుతున్నారు. ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా ‘మీ బిడ్డనంటున్నాడు… జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ పోస్ట్ […] Published Date - 02:21 PM, Tue - 5 March 24
- 
                          #Andhra Pradesh AP : నిధులు ఇవ్వకుండా నియోజకవర్గం డెవలప్ చేయమంటే ఎలా..? – జగన్ ఫై జయరాం ఫైర్ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram Resigned to YCP) ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటిచారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ […] Published Date - 01:30 PM, Tue - 5 March 24
- 
                          #Cinema Vyooham : జగన్ కు ఫేవర్ గానే వ్యూహం తీశా – వర్మసీఎం జగన్ (CM Jagan) కు ఫేవర్ గానే ‘వ్యూహం'(Vyooham ) సినిమా తీశానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Varma) చెప్పుకొచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఎన్ని అడ్డుకులను ఎదుర్కొని ఈ […] Published Date - 09:05 PM, Sun - 3 March 24
- 
                          #Andhra Pradesh AP Secretariat : సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు – CRDAసీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ ఉదయం నుండి టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని […] Published Date - 08:50 PM, Sun - 3 March 24
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  