IPL News
-
#Sports
Rishi Sunak: ఆర్సీబీకి బ్రిటన్ మాజీ ప్రధాని సపోర్ట్.. సోషల్ మీడియాలో ఓ రియాక్షన్ వీడియో వైరల్!
ఆర్సీబీ 18 సంవత్సరాల దీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
Date : 04-06-2025 - 3:35 IST -
#Speed News
RCB : ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీకి బిగ్ షాక్.. ఫిల్ సాల్ట్ దూరం
RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది.
Date : 03-06-2025 - 12:36 IST -
#Sports
IPL 2025 Prize Money: గెలిచిన జట్టుకు రూ. 20 కోట్లు.. ఓడిన జట్టుకు రూ. 13 కోట్లు.. ఐపీఎల్ ప్రైజ్మనీ ఇదే!
ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 20 కోట్ల రూపాయలు వస్తాయి. అదే సమయంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు లభిస్తాయి.
Date : 03-06-2025 - 10:10 IST -
#Sports
GT vs MI: మరికాసేపట్లో ముంబై, గుజరాత్ జట్ల మధ్య కీలక పోరు.. ఈ ఇద్దరూ ఆటగాళ్లపైనే కన్ను!
శుభ్మన్ గిల్ ఐపీఎల్ ప్లేఆఫ్ రికార్డ్ అద్భుతంగా ఉంది. గిల్ ఇప్పటివరకు 10 ప్లేఆఫ్ మ్యాచ్లలో బ్యాట్తో మైదానంలోకి దిగాడు. ఈ సమయంలో అతను 52.66 సగటు, 145 స్ట్రైక్ రేట్తో ఆడి 474 రన్స్ సాధించాడు.
Date : 30-05-2025 - 6:39 IST -
#Sports
RJ Mahvash: పంజాబ్ ఓటమి.. చాహల్ గర్ల్ఫ్రెండ్ రియాక్షన్ వైరల్!
ఆర్సీబీ 102 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో సాధించింది. విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ నాటౌట్గా 56 పరుగులు చేశాడు. ఈసారి ఆర్సీబీ అద్భుతంగా కనిపిస్తోంది.
Date : 30-05-2025 - 10:46 IST -
#Speed News
Royal Challengers Bengaluru: ఐపీఎల్లో సంచలనం.. 9 సంవత్సరాల తర్వాత ఫైనల్కు చేరిన ఆర్సీబీ!
పంజాబ్ కింగ్స్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ.. వారు ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించలేదు. పాయింట్ల టేబుల్లో టాప్-2లో ఫినిష్ చేసిన ప్రయోజనం పంజాబ్కు లభిస్తుంది.
Date : 29-05-2025 - 10:31 IST -
#Sports
Virat Kohli: పంజాబ్ బౌలర్లను వణికిస్తున్న విరాట్ కోహ్లీ సెంటిమెంట్!
విరాట్ కోహ్లీ కోసం IPL 2025 అద్భుతంగా రాణిస్తున్నాడు. కింగ్ కోహ్లీ నిరంతరం బ్యాట్తో గొప్ప విధ్వంసం సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 సంవత్సరాల తర్వాత ప్లేఆఫ్లోకి చేరడంలో విజయం సాధించిందంటే.. అందులో కోహ్లీ పాత్ర చాలా పెద్దది.
Date : 28-05-2025 - 8:17 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ చేతికి రూ. 27 కోట్లు వస్తాయా? కటింగ్ తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
పంత్ ఉపకరణాలు, ప్రయాణం, బస, మేనేజర్ ఫీజు వంటి ఖర్చులను సర్దుబాటు చేసి కటౌటీ ప్రయోజనాన్ని పొందితే అతని చేతికి వచ్చే జీతం పెరగవచ్చు.
Date : 23-05-2025 - 3:52 IST -
#Sports
IPL 2025 Prize Money: ఐపీఎల్లో ఇప్పటివరకు ఇచ్చిన ప్రైజ్ మనీ విలువ ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2024 టైటిల్ను కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఫైనల్లో కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి తమ మూడవ టైటిల్ను గెలుచుకుంది.
Date : 23-05-2025 - 12:50 IST -
#Sports
Covid-19: సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడికి కరోనా.. రేపు జట్టులో జాయిన్?!
ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస ఎదురదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ జట్టుకు ఊహించని మరో షాక్ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం రేపుతోంది.
Date : 18-05-2025 - 10:06 IST -
#Sports
RCB vs KKR Match: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్లో భారత సైన్యం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం!
నేటి నుంచి ఐపీఎల్ 2025 2.0 ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- కేకేఆర్ మధ్య సీజన్లోని 58వ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్ను ఒక వారం పాటు వాయిదా వేశారు.
Date : 17-05-2025 - 6:59 IST -
#Speed News
IPL 2025: ఐపీఎల్ రీషెడ్యూల్పై బిగ్ అప్డేట్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ లక్నో!
స్పోర్ట్స్ టక్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. IPL 2025 వచ్చే వారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించడానికి 4 నగరాలను ఎంచుకోవచ్చు.
Date : 11-05-2025 - 10:39 IST -
#Sports
IPL Suspended: ఐపీఎల్ 2025 వాయిదాపై బీసీసీఐ బిగ్ అప్డేట్!
పాకిస్తాన్ దాడి తర్వాత బీసీసీఐ IPL 2025 మిగిలిన మ్యాచ్లను సస్పెండ్ చేసింది. అయితే IPL 2025 మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఒక వారం తర్వాత దీనిపై పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని బీసీసీఐ కంటే ముందు కొన్ని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 09-05-2025 - 3:35 IST -
#Sports
IPL 2025 Suspended: ఐపీఎల్ నిరవధిక వాయిదా.. రీషెడ్యూల్ ఎప్పుడో తెలుసా?
మొత్తం 3 జట్లు ప్లేఆఫ్ రేసు నుండి బయటకు వెళ్లాయి. మొదట చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బయటకు వెళ్లాయి. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుండి బయటకు వెళ్లిన మూడవ జట్టు.
Date : 09-05-2025 - 3:14 IST -
#Speed News
IPLMatch: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత.. పంజాబ్- ఢిల్లీ మ్యాచ్ రద్దు!
పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 10.1 ఓవర్లలో 122 పరుగులు సాధించింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ తమ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు.
Date : 08-05-2025 - 10:40 IST