Infosys
-
#Business
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 80 శాతం బోనస్!
ఈ త్రైమాసికంలో సగటు బోనస్ శాతం గత త్రైమాసికంతో పోలిస్తే మెరుగ్గా ఉంది., గతంలో ఇది అర్హులైన ఉద్యోగులకు సుమారు 65 శాతంగా ఉంది.
Published Date - 04:27 PM, Wed - 20 August 25 -
#Business
Fact Check : ‘‘రూ. 21వేలతో 31 రోజుల్లో రూ.31 లక్షలు’’.. ఇవి సుధామూర్తి వ్యాఖ్యలేనా ?
ఇటీవలే బెట్టింగ్ యాప్ను సుధామూర్తి ప్రమోట్ చేస్తున్న వీడియో(Fact Check) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 07:53 PM, Fri - 11 April 25 -
#Business
Forceful Layoffs : బలవంతపు ఉద్యోగ కోతలు.. ‘ఇన్ఫోసిస్’పై ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు
‘‘ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. మా ఉద్యోగాలను(Forceful Layoffs) తిరిగి ఇప్పించాలి.
Published Date - 03:38 PM, Thu - 27 February 25 -
#Business
Cognizant VS Infosys : ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మధ్యలో రవికుమార్.. ఐటీ దిగ్గజాల ఢీ
కాగ్నిజెంట్ కంపెనీ చేసిన ఆరోపణలను ఇన్ఫోసిస్(Cognizant VS Infosys) ఖండించింది.
Published Date - 05:22 PM, Tue - 18 February 25 -
#Business
Shock : ఒకే రోజు 400 మందికిపైగా ఉద్యోగుల తొలగించిన ఇన్ఫోసిస్
Shock : బాధిత ఉద్యోగులు మరియు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్) కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు
Published Date - 07:49 AM, Sat - 15 February 25 -
#Business
Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్లు ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Published Date - 04:48 PM, Fri - 7 February 25 -
#South
Kris Gopalakrishnan : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్పై ఎస్సీ, ఎస్టీ కేసు.. ఎందుకు ?
2014లో క్రిస్ గోపాలకృష్ణన్(Kris Gopalakrishnan), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మంది కలిసి తనను ఒక హనీ ట్రాప్ కేసులో ఇరికించారని పోలీసులకు దుర్గప్ప తెలిపారు.
Published Date - 10:44 AM, Tue - 28 January 25 -
#Business
IT Employees : ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
IT Employees : 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మారింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడింది
Published Date - 01:42 PM, Mon - 6 January 25 -
#Business
Migrations to Hyderabad : హైదరాబాద్కు వలసల సునామీ.. ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు
కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని నారాయణమూర్తి(Migrations to Hyderabad) అభిప్రాయపడ్డారు.
Published Date - 01:18 PM, Sun - 22 December 24 -
#South
Rishi Sunak : బెంగళూరులో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి.. భార్యతో కలిసి కాఫీ షాపుకు
రిషి బ్రిటన్ ప్రధానమంత్రిగా(Rishi Sunak) ఉన్న టైంలో అక్షతా మూర్తి చాలా సింపుల్గా బెంగళూరు వీధుల్లో తన తండ్రితో కలిసి షాపింగ్ చేశారు.
Published Date - 04:41 PM, Thu - 7 November 24 -
#Business
Stock Market : దీపావళి వేళ.. ఫ్లాట్గా ప్రారంభమైన భారతీయ స్టాక్ మార్కెట్లు
Stock Market : ప్రారంభ ట్రేడ్లో ఆటో, ఐటి, పిఎస్యు బ్యాంక్ , ఎఫ్ఎంసిజి రంగాలలో అమ్మకాలు కనిపించాయి. సెన్సెక్స్ 141.69 పాయింట్లు లేదా 0.18 శాతం పడిపోయిన తర్వాత 79,800.49 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 29.75 పాయింట్లు లేదా 0.12 శాతం పడిపోయిన తర్వాత 24,311.10 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ ట్రెండ్ సానుకూలంగానే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో 1030 స్టాక్స్ గ్రీన్లో ట్రేడవుతుండగా, 613 స్టాక్స్ రెడ్లో ట్రేడవుతున్నాయి.
Published Date - 11:29 AM, Thu - 31 October 24 -
#Business
Narayana Murthy : మీలా కావాలంటే ఏం చేయాలన్న విద్యార్థి.. నారాయణమూర్తి సూపర్ ఆన్సర్
‘‘నువ్వు నాలాగా కావాలని నేనైతే కోరుకోను. నాకంటే నువ్వు మరింతగా ఎదగాలి. చాలా పెద్దస్థానాలకు నువ్వు చేరుకోవాలి.
Published Date - 02:35 PM, Wed - 4 September 24 -
#Business
1000 Joining Letters : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. రెండేళ్ల క్రితం ఎంపికైన ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్స్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారంతా త్వరలోనే ఓ జాబ్(1000 Joining Letters) వాళ్లు కాబోతున్నారు.
Published Date - 05:27 PM, Tue - 3 September 24 -
#India
Infosys Power : ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ‘పవర్’ న్యూస్.. రూ.9 లక్షల దాకా శాలరీ ప్యాకేజీ
ఫ్రెషర్ల నియామకం కోసం సరికొత్త ప్రోగ్రామ్ను ఇన్ఫోసిస్ డిజైన్ చేసింది. దానిపేరే ‘ఇన్ఫోసిస్ పవర్’(Infosys Power).
Published Date - 02:17 PM, Tue - 20 August 24 -
#Business
Crorepati Employees: ఐటీ కంపెనీల్లో అధిక వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య తగ్గుదల.. కారణమిదే..?
Crorepati Employees: కరోనా ప్రభావం సామాన్య ప్రజలనే కాకుండా ఐటీ కంపెనీల మిలియనీర్ ఉద్యోగులను (Crorepati Employees) కూడా ప్రభావితం చేసింది. ఒక నివేదిక ప్రకారం.. ఇప్పుడు కంపెనీలు మిలియనీర్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. గ్లోబల్ మార్కెట్ మాంద్యం దీనికి కారణం. ఈ కంపెనీల్లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే కారణం. దీని ప్రభావం రెండు ఐటీ కంపెనీల ఉద్యోగులపై బాగా పడింది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను పెంచినప్పటికీ, […]
Published Date - 12:05 PM, Wed - 26 June 24