HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Narayana Murthy Warns Of Mass Migration To Pune Bengaluru Hyderabad Due To Climate Change

Migrations to Hyderabad : హైదరాబాద్‌కు వలసల సునామీ.. ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని నారాయణమూర్తి(Migrations to Hyderabad) అభిప్రాయపడ్డారు. 

  • By Pasha Published Date - 01:18 PM, Sun - 22 December 24
  • daily-hunt
Narayana Murthy Migrations To Hyderabad Climate Change Infosys Founder

Migrations to Hyderabad : వాతావరణ మార్పులపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిలో వచ్చే మార్పులు, వాతావరణ వైపరీత్యాల వల్ల రాబోయే 20 ఏళ్లలో దేశంలోని చాలా నగరాలు, పట్టణాలు నివాసయోగ్యతను కోల్పోతాయని ఆయన జోస్యం చెప్పారు. అలాంటి ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో.. నివాస యోగ్య ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో హైదరాబాద్ (తెలంగాణ), బెంగళూరు (కర్ణాటక), పూణే (మహారాష్ట్ర) నగరాలకు భారీగా జనాభా వలసలు జరిగే అవకాశం ఉందని నారాయణ మూర్తి అంచనావేశారు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read :Students Threat Emails : ఆ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపింది విద్యార్థులే!

‘‘రాబోయే 20 ఏళ్లలో భారీగా జనాభా వలసలు జరిగితే.. హైదరాబాద్, బెంగళూరు, పూణే నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. అక్కడ కాలుష్యం మరింత పెరుగుతుంది. దీంతో అక్కడ జనజీవనం మరింత దుర్భరంగా తయారవుతుంది.  ఆ పరిస్థితి రాకూడదు అంటే.. ఇప్పుడే మేల్కొనాలి. వాతావరణ మార్పులతో దేశంలో నివాస యోగ్యతను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలను పరిరక్షించుకోవాలి’’ అని నారాయణ మూర్తి సూచించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్పొరేట్ రంగానికి, రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ప్రజలు సహకరించాలన్నారు. అందరూ కలిసికట్టుగా, పరస్పర విశ్వాసంతో ముందుకు సాగితేనే భవిష్యత్తులో దేశంలోని ప్రధాన నగరాలకు భారీ వలసలు జరగకుండా అడ్డుకట్ట వేయగలమన్నారు.

Also Read :National Mathematics Day : ‘గణిత దినోత్సవం’.. స్ఫూర్తిప్రదాత శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు

భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్  1 స్థానానికి తీసుకెళ్లాలంటే.. యువత తప్పకుండా ప్రతీవారం 70 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వారానికి 70 గంటలు పనిచేయడాన్ని భారంగా భావించకూడదని యువతకు నారాయణ మూర్తి సూచించారు. దేశాన్ని పురోగతి బాటలో తీసుకెళ్లాలంటే.. యువతకు అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహం దక్కాలన్నారు.  కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని నారాయణమూర్తి(Migrations to Hyderabad) అభిప్రాయపడ్డారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • climate change
  • infosys
  • Infosys founder
  • Mass Migrations
  • Migrations to Hyderabad
  • narayana murthy

Related News

It Employee

IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గ

  • Infosys

    Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

Latest News

  • ‎Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

  • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

  • ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd