Indus Water Treaty
-
#World
India- Pakistan: సింధు జల ఒప్పందం.. భారత్కు 4 లేఖలు రాసిన పాక్!
పాకిస్తాన్ సింధు జల ఒప్పందం నిలిపివేతను రద్దు చేయాలని కోరుతూ మొదటి లేఖను మే ఆరంభంలో రాసింది. అప్పుడు ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాలేదు.
Date : 06-06-2025 - 10:49 IST -
#India
Indus Water : సింధూ జలాలకోసం భారత్ కు పాక్ వరుస లేఖలు
Indus Water : భారత్ సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో తీవ్ర అయోమయంలో పడింది పాక్.
Date : 06-06-2025 - 6:58 IST -
#India
India Vs Pakistan : ‘సిందూరం’ పవర్ను చూపించాం.. పాక్కు చుక్కనీళ్లూ ఇవ్వం : ప్రధాని మోడీ
‘‘భారత సేనలు చేసిన దాడి దెబ్బకు పాకిస్తాన్(India Vs Pakistan)లోని రహీంయార్ ఖాన్ ఎయిర్బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది.
Date : 22-05-2025 - 3:04 IST -
#India
Indus Water Treaty: పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందంపై.. సీఎం ఒమర్, మాజీ సీఎం మెహబూబా మధ్య మాటల యుద్ధం
ఉత్తర కశ్మీర్లోని వులార్ సరస్సు పునరుద్ధరణకు 1987లో తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ను నాటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 16-05-2025 - 8:15 IST -
#India
Indus Water Treaty : సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తాం: పాక్ మంత్రి
తాజాగా దీని గురించి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ప్రేలాపనలు చేశారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు. ఈ వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
Date : 03-05-2025 - 3:44 IST -
#India
Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?
సిమ్లా ఒప్పందం వల్లే భారత్, పాక్(Shimla Agreement) మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యానికి వీలు లేకుండా పోయింది.
Date : 24-04-2025 - 1:03 IST -
#Speed News
Indus Water Treaty: సింధు జల ఒప్పందం ఏమిటి? నీటి కోసం పాకిస్తాన్కు తిప్పలు తప్పవా!
కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు.
Date : 24-04-2025 - 10:00 IST -
#Speed News
CCS Meeting: పాక్కు ఊహించని బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. పలు సంచలన నిర్ణయాలు!
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశంలో CCS ఈ దాడిని తీవ్రమైన భాషలో ఖండించింది. సరిహద్దు సంబంధాలపై చర్చించింది.
Date : 23-04-2025 - 10:05 IST -
#Speed News
Modi government’s pressure : ఫలించిన మోదీ ప్రభుత్వం ఒత్తిడి. సింధు ఒప్పందం నోటీసుపై స్పందించిన పాకిస్తాన్.
సరిహద్దు నదుల నిర్వహణ కోసం 1960 నాటి సింధు జలాల (Modi government’s pressure) ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ జనవరిలో పాకిస్థాన్ కు పంపిన నోటీసుకు సమాధానం లభించిందని మోదీ ప్రభుత్వం ధృవీకరించింది. విశేషమేమిటంటే, జమ్మూ కాశ్మీర్లోని కిషన్గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలను అధిగమించడానికి పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవలసిందిగా ప్రపంచ బ్యాంకు భారతదేశం, పాకిస్తాన్లను కోరింది. ఇదిలావుండగా, భారత్తో ఈ అంశంపై చర్చించేందుకు ఇస్లామాబాద్ పట్టుదలగా నిరాకరించడంతో ప్రభుత్వం నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. […]
Date : 07-04-2023 - 9:02 IST