Indian Woman Cricketer
-
#Andhra Pradesh
టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేసిన మంత్రి నారా లోకేష్
Sri Charani Rs 2.5 Crore: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసింది. ప్రపంచకప్లో రాణించిన ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించింది. అయితే ఇవాళ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు రూ.2.5 కోట్ల చెక్ అందజేశారు. శ్రీచరణి ఇటీవల డబ్ల్యూపీఎల్లో భారీ ధరకు అమ్ముడై, శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపికైంది. ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి ప్రోత్సహకాలు రూ.2.5 కోట్లు చెక్కు ఇచ్చిన […]
Date : 17-12-2025 - 1:58 IST