India
-
#Sports
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Published Date - 10:33 PM, Fri - 2 August 24 -
#Sports
Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
ఆస్ట్రేలియా జట్టు దూకుడు హాకీకి పేరుగాంచింది. ఈ మ్యాచ్ని కూడా ధాటిగా ప్రారంభించింది. ప్రారంభ నిమిషాల్లోనే ఆస్ట్రేలియా భారత పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ కూడా వెనుకంజ వేయలేదు. గుర్జంత్, హార్దిక్, షంషేర్లు ఆస్ట్రేలియా డిఫెన్స్ లైన్కు గట్టి పరీక్ష పెట్టారు.
Published Date - 08:05 PM, Fri - 2 August 24 -
#Trending
India and China : భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: చైనా కీలక వ్యాఖ్యలు
గత రెండేళ్లలో కేవలం కాన్సులేట్ జనరల్లోని కాన్సులర్ జిల్లాలోనే ముగ్గురు చైనా నావికులను భారత తీర రక్షక దళం రక్షించింది..చైనా
Published Date - 04:05 PM, Fri - 2 August 24 -
#World
Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట్ 8 వరకు ఆపివేస్తున్న సమాచారం ఇచ్చింది. అయితే ఈ చర్యలు తక్షణమే అమలులోకి తెచ్చింది
Published Date - 03:49 PM, Fri - 2 August 24 -
#Speed News
Anshuman Gaekwad: టీమిండియాలో విషాదం.. మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ క్యాన్సర్తో కన్నుమూత!
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. అన్షుమన్ గైక్వాడ్ మృతి పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సంతాపం తెలిపారు.
Published Date - 12:01 AM, Thu - 1 August 24 -
#Sports
Suryakumar Yadav: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్.. కెప్టెన్సీ ఇష్టం లేదని కామెంట్స్..!
మ్యాచ్ అనంతరం ప్రదర్శన సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రకటన చేశాడు. తనకు కెప్టెన్ అవ్వాలని లేదని చెప్పాడు.
Published Date - 10:18 AM, Wed - 31 July 24 -
#Sports
IND vs SL 3rd T20: చేతులెత్తేసిన టీమిండియా, శ్రీలంక లక్ష్యం 138 పరుగులు
పల్లెకెలె మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 137 పరుగులు చేసింది.
Published Date - 10:08 PM, Tue - 30 July 24 -
#Sports
IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్
పల్లెకెలె స్టేడియంలోని పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం లభించినా క్రమంగా బ్యాట్స్మెన్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదిలా ఉండగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది
Published Date - 03:33 PM, Tue - 30 July 24 -
#India
PM Modi : తర్వలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుంది: ప్రధాని
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్ పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Published Date - 02:34 PM, Tue - 30 July 24 -
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్లలో భారత్కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్లో భారత్కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Published Date - 01:59 PM, Tue - 30 July 24 -
#Sports
Asia Cup 2024: ఫైనల్లో భారత్ కు షాక్, శ్రీలంకదే మహిళల ఆసియాకప్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మహిళ జట్టు ఓటమి పాలైంది.ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు శ్రీలంక ఆటగాళ్లు కళ్లెం వేశారు. శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది
Published Date - 06:43 PM, Sun - 28 July 24 -
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Published Date - 11:45 PM, Sat - 27 July 24 -
#Sports
IND vs SL 1st T20: తొలి టి20లో సూర్య విధ్వంసం, 26 బంతుల్లో 58 పరుగులు
శ్రీలంకపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. టీ20లో సూర్య 20వ హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్గా నిలిచాడు.
Published Date - 09:52 PM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Published Date - 02:11 PM, Sat - 27 July 24 -
#Sports
IND vs SL: నేటి నుంచి భారత్- శ్రీలంక టీ20 సిరీస్.. ఇన్ఫెక్షన్ కారణంగా లంక ప్లేయర్ దూరం..!
టీ20 సిరీస్ కోసం భారత్, శ్రీలంక జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగనున్నాయి. భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.
Published Date - 09:39 AM, Sat - 27 July 24