India
-
#World
Johnnie Moore: భారత్ నుండి అమెరికా చాలా నేర్చుకోవాలి: యూఎస్ మాజీ కమిషనర్
భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రపంచ దేశాలలో మన దేశానికి ప్రత్యేకత ఉంది. అత్యంత వైవిధ్యమైన దేశం మనది. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలకు నిలయం ఈ దేశం.
Published Date - 01:46 PM, Mon - 26 June 23 -
#India
Modi Visits Mosque : మసీదుకు వెళ్లిన ప్రధాని మోడీ
Modi Visits Mosque : ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం కైరో సిటీలోని అల్-హకీమ్ మసీదును సందర్శించారు.
Published Date - 03:34 PM, Sun - 25 June 23 -
#India
100 Antiquities : ఆ 100 వస్తువులు ఇండియాకు ఇచ్చేస్తాం : అమెరికా
100 Antiquities : 100కుపైగా పురాతన భారతీయ వస్తువులను ఇండియాకు అమెరికా తిరిగి అప్పగించనుంది.
Published Date - 02:07 PM, Sat - 24 June 23 -
#Speed News
Apple Credit Card : త్వరలో యాపిల్ పే.. యాపిల్ క్రెడిట్ కార్డ్ !!
యాపిల్ కంపెనీ ఇండియాలో "యాపిల్ కార్డ్" (Apple Card) పేరుతో క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Published Date - 11:35 AM, Sat - 24 June 23 -
#Sports
Pakistan: ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్కు వస్తుందా..? భద్రత విషయాలపై సంతృప్తి చెందిన తర్వాత నిర్ణయం..!
ఈ ఏడాది ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించబడుతుందని నమ్ముతున్నారు. అయితే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ (Pakistan) జట్టు భారత్కు వస్తుందా?
Published Date - 06:30 AM, Sat - 24 June 23 -
#India
PM Modi-Obama : మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. ఇండియా ముక్కలయ్యే ముప్పు : ఒబామా
PM Modi-Obama : భారత్ లో ముస్లిం మైనార్టీల హక్కుల ఉల్లంఘనపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు.. ఒకవేళ తాను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని దీనిపై ప్రశ్నించి ఉండేవాడినని చెప్పారు.
Published Date - 01:01 PM, Fri - 23 June 23 -
#India
PM Modi: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా నిలిచింది: ప్రధాని మోడీ
ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి భావ వ్యక్తీకరణకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యత ఉంటుందని… అటువంటి విలువలను అనాధిగా కొసాగిస్తూ.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం అతి పురాతనమైనది కాగా.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఈ రెండు దేశాల భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభ సూచకమన్నారు. భారత్ లో రెండు వందల ఐదువేల రాజకీయ పార్టీలుండగా… ఇరవై […]
Published Date - 11:59 AM, Fri - 23 June 23 -
#Technology
Vivo Y36: మార్కెట్ లోకి సరికొత్త వివో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్లతో
Published Date - 07:06 PM, Thu - 22 June 23 -
#Sports
India Defeats Pakistan: పాకిస్థాన్ పై ఘన విజయం సాధించిన భారత్.. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం..!
బుధవారం జరిగిన దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ (SAAF)లో భారత ఫుట్బాల్ జట్టు పాకిస్థాన్ను (India Defeats Pakistan) ఓడించింది.
Published Date - 08:14 AM, Thu - 22 June 23 -
#Speed News
Tesla Car: భారత్లో మొదటి టెస్లా కార్ సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో ఒకటైన టెస్లా కంపెనీ గురించి మనందరికీ. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన ఎలక్ట్రిక్ కార్ క
Published Date - 04:40 PM, Wed - 21 June 23 -
#automobile
Tesla In India: భారత్ లోకి టెస్లా..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ భేటీలో భాగంగా అనేక పారిశ్రామికవేత్తలతో మోడీ భేటీ కానున్నారు.
Published Date - 02:27 PM, Wed - 21 June 23 -
#World
PM Modi Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. బైడెన్ తో కీలక అంశాలపై చర్చ..!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (PM Modi Visit)లో ఉన్నారు. ఆయన పర్యటన భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
Published Date - 12:17 PM, Wed - 21 June 23 -
#Speed News
Blacklist Mir: 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడిని చైనా కాపాడే ప్రయత్నం
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న సాజిద్ మీర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా ప్రతిపాదించింది.
Published Date - 08:50 PM, Tue - 20 June 23 -
#automobile
Tesla: ఇండియాలోకి టెస్లా? మోడీతో మస్క్ భేటీతో డీల్!
ప్రపంచంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎలాన్ మస్క్ తరువాతనే ఎవరైనా. స్పేస్ ఎక్స్ పేరుతో ఓ రాకెట్ ప్రపంచాన్ని సృష్టించాడు.
Published Date - 04:01 PM, Tue - 20 June 23 -
#Health
7 India Syrups : 7 ఇండియా సిరప్ లు డేంజర్ : డబ్ల్యూహెచ్వో
7 India Syrups : ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మంది మరణాలకు కారణమైన 20 హానికారక మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.ఇవన్నీ ఇండియా, ఇండోనేషియా దేశాలలోని 15 వేర్వేరు కంపెనీల్లో తయారైనవే..
Published Date - 11:39 AM, Tue - 20 June 23