India-Pakistan Relations
-
#India
Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్నాథ్
ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.
Date : 22-09-2025 - 12:45 IST -
#India
India : ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది..పాకిస్థాన్కు సీడీఎస్ పరోక్ష హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ను గుర్తుచేస్తూ పాకిస్థాన్కి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశం. కానీ శాంతిని మన బలహీనతగా ఎవరైనా భావిస్తే, వాళ్లకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుంది. భారత శాంతియుత ధోరణి వెనుక ఉన్న శక్తిని గుర్తించాలని ఆయన హితవు పలికారు.
Date : 26-08-2025 - 5:30 IST -
#India
India-Pak : పాకిస్థాన్కు భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
India-Pak : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
Date : 25-08-2025 - 2:24 IST -
#India
Rahul Gandhi : ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని కేంద్రం చెబుతుందా..?
Rahul Gandhi : భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే కారణమని పలుమార్లు ప్రకటించడం దేశీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది.
Date : 23-07-2025 - 5:16 IST -
#World
Shehbaz Sharif : భారత్కు అధికారం లేదు.. సింధు జలాలపై షరీఫ్ వ్యాఖ్యలు
Shehbaz Sharif : సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై భారత్పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
Date : 02-07-2025 - 1:46 IST -
#India
Shocking : యూఎస్ ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్..!
Shocking : భారత్కు స్నేహపూర్వక దేశంగా మాటలతో మేళం వేసే అమెరికా, మరోవైపు పాక్కు వెన్నుతొక్కే ప్రవర్తనతో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
Date : 12-06-2025 - 12:29 IST -
#India
Jaishankar : భారత్-పాక్ ఘర్షణలు ద్వైపాక్షిక అంశం కాదు… ఉగ్రవాదంపై గ్లోబల్ హెచ్చరిక
Jaishankar : భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదని, ఇది ఉగ్రవాదం అనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రమాదకరమైన సమస్యతో కూడిన అంశమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.
Date : 11-06-2025 - 5:02 IST -
#Speed News
India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తీరు వల్ల పాకిస్థాన్ ఒత్తిడిలో ఉందని అన్నారు.
Date : 06-05-2025 - 3:13 IST -
#India
Nawaz Sharif : ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం: మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Nawaz Sharif : ఒకప్పుడు భారత్లో కరెంటు కొరత ఉండేదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్థాన్ నుంచి కరెంటును కొనుగోలు చేయాలని భావించినట్లు, తనతో చర్చించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మోడీ మమ్మల్ని కలవడానికి రావల్పిండి రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
Date : 17-10-2024 - 7:47 IST -
#India
Eldos Mathew Punnoose : కాశ్మీర్లో నిజమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఇస్లామాబాద్ నిరాశ చెందింది
Eldos Mathew Punnoose : “బూటకపు ఎన్నికలు, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం, రాజకీయ గొంతులను అణచివేయడం పాకిస్తాన్కు సుపరిచితం. నిజమైన ప్రజాస్వామ్యం పని చేయడాన్ని చూసి పాకిస్తాన్ నిరాశ చెందడం సహజం, ”అని భారతదేశం యొక్క ఐక్యరాజ్యసమితి మిషన్ కౌన్సెలర్ ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ అన్నారు.
Date : 16-10-2024 - 10:52 IST -
#India
SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్లో SCO సదస్సు… భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ
SCO Summit : ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు.
Date : 15-10-2024 - 10:46 IST