Ind Vs Pak
-
#Sports
Champions Trophy: టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? బీసీసీఐ తుది నిర్ణయం ఇదే!
ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి అంగీకరించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా తిరస్కరించింది.
Date : 10-11-2024 - 12:21 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఐసీసీ వంతు!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ఆలోచనను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) పూర్తిగా తిరస్కరించింది.
Date : 08-11-2024 - 4:49 IST -
#Sports
India A Beat Pakistan A: ఎమర్జింగ్ ఆసియా కప్.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత జట్టు శుభారంభం చేసింది. అక్టోబర్ 19 (శనివారం) అల్ ఎమిరేట్స్ (ఒమన్) క్రికెట్ గ్రౌండ్లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో భారత్-ఎ 7 పరుగుల తేడాతో పాకిస్థాన్-ఎపై విజయం సాధించింది.
Date : 19-10-2024 - 11:58 IST -
#Sports
PCB Reacts: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయ్లో జరుగుతుందా? పీసీబీ ప్రకటన ఇదే!
లాహోర్, రావల్పిండి, కరాచీలలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతాయని ఇప్పటికే పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాహోర్లో గరిష్ట సంఖ్యలో మ్యాచ్లు జరుగుతాయి.
Date : 09-10-2024 - 7:57 IST -
#Sports
Women’s T20 World Cup: న్యూజిలాండ్ ఓటమి.. భారత్ సెమీఫైనల్కు ఖాయమా..?
న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీఫైనల్కు చేరుకోవడం కష్టతరంగా మారింది. అయితే రెండో మ్యాచ్లో పాకిస్థాన్ను ఓడించి సెమీస్కు చేరుకోవాలనే ఆశను భారత్ సజీవంగా ఉంచుకుంది.
Date : 09-10-2024 - 9:17 IST -
#Sports
ICC Champions Trophy: దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?
ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్లో పర్యటించలేదని మనకు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్లో పర్యటించింది.
Date : 09-10-2024 - 7:40 IST -
#Sports
India Beat Pakistan: పాకిస్థాన్పై టీమిండియా ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Date : 06-10-2024 - 7:01 IST -
#Sports
Asia Cup 2025 in India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. పాక్తో 3 మ్యాచ్లు ఆడనున్న భారత్!
ఈ టోర్నీలో భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కోల్పోనుంది. ఎందుకంటే ఈ టోర్నీ T-20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. టీ20ల నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్ అయ్యారు.
Date : 06-10-2024 - 2:17 IST -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్కు రిలీఫ్ న్యూస్.. పాక్లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకానికి గ్రీన్ సిగ్నల్ లభించిన తరువాత ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి భారత జట్టు కూడా పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా BCCI, భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది.
Date : 24-09-2024 - 8:51 IST -
#Sports
ICC Visit Pakistan: పాకిస్థాన్ వెళ్లనున్న ఐసీసీ ప్రతినిధుల బృందం.. కారణమిదే..?
కొంతకాలం క్రితం పీసీబీ ఐసీసీకి సాధ్యమయ్యే షెడ్యూల్ను పంపింది. ఇందులో లాహోర్లో టీమ్ ఇండియా మ్యాచ్లు జరగనున్నట్లు పీసీబీ ఆ షెడ్యూల్లో పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లు సమాచారం.
Date : 12-09-2024 - 7:56 IST -
#Sports
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-పాక్ తలపడటం కష్టమేనా?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ 1 స్థానంలో ఉండగా ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో భారత్ 6 గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోగా, పాకిస్థాన్ జట్టు 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాకిస్థాన్ ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్కు చేరుకోవడానికి, పాకిస్తాన్ ఆడే అన్ని టెస్ట్ మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అయినప్పటికీ WTC ఫైనల్కు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి.
Date : 04-09-2024 - 6:20 IST -
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా పాక్ వెళ్లే నిర్ణయం జై షా చేతుల్లో లేదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించనున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే అది జై షా చేతుల్లో కూడా లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Date : 03-09-2024 - 11:45 IST -
#Sports
Pakistan Cricket Board: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అమ్మకాలు మొదలుపెట్టిన పాక్ క్రికెట్ బోర్డు..!
వార్తా సంస్థ PTI ప్రకారం.. ఈ ఒప్పందం ఒక బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు జరిగింది. అదే సమయంలో కరాచీ స్టేడియం పేరు హక్కులు 450 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి.
Date : 31-08-2024 - 10:16 IST -
#Sports
Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ . భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది.
Date : 26-08-2024 - 11:28 IST -
#Sports
Champions Trophy: టీమిండియా పాకిస్థాన్కు వెళ్లకుంటే పీసీబీకి లాభమా..?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy) ఆతిథ్యం పాకిస్థాన్ చేతిలో ఉంది. అయితే ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్లో పర్యటిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Date : 24-07-2024 - 8:21 IST