IND-IRL
-
#Sports
T20 World Cup 2024: భారత్ – పాక్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం
న్యూయార్క్లోని నసావు కౌంటీ మైదానం పిచ్ చాలా అధ్వాన్నంగా ఉంది. దీంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. నసావు స్టేడియం ఆటగాళ్లనే కాదు నిపుణులను కూడా నిరాశపరిచింది. దీంతో ఐసీసీ రాబోయే మ్యాచ్లను న్యూయార్క్ నుండి వేరే చోటికి మార్చొచ్చని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Date : 07-06-2024 - 4:32 IST