IIT
-
#Telangana
JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది
JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
Date : 22-01-2025 - 10:31 IST -
#India
IIT Kharagpur: ఐఐటీలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఐఐటీలో మరో తెలంగాణ విద్యార్థి మరణించాడు. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లాలోని ఐఐటీలో ఈ విషాదం చోటు చేసుకుంది. నాల్గవ సంవత్సరం విద్యార్థి మృతదేహాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులు స్వాధీనం
Date : 18-10-2023 - 7:56 IST -
#Speed News
Delhi IIT Suicide Case: ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ ఢిల్లీలోని వింధ్యాచల్ హాస్టల్లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన విద్యార్థిని అనిల్కుమార్గా గుర్తించారు.
Date : 02-09-2023 - 6:28 IST -
#Speed News
Hyderabad: ఐఐటీలో ర్యాంక్ సాధించిన అంబులెన్స్ డ్రైవర్ కొడుకు
అబ్బా సొత్తు కాదురా టాలెంటూ,, ఎవడి అబ్బా సొత్తు కాదురా టాలెంటూ. అవును టాలెంట్ అనేది ఎవరికీ సొంతం కాదు. సత్తా ఉండాలి కానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.
Date : 22-06-2023 - 2:40 IST -
#India
Student Suicide: వాట్సాప్లో స్టేటస్ పెట్టి.. ఐఐటీ మద్రాస్లో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ మద్రాస్కు చెందిన పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్నాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్గా గుర్తించారు.
Date : 01-04-2023 - 12:52 IST