ICC T20 World Cup 2026
-
#Sports
టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్
BCCI టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఏకంగా రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. తద్వారా గతంలో తానే సృష్టించిన రికార్డును బీసీసీఐ బద్దలు కొట్టింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు రూ.125 కోట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను […]
Date : 10-03-2026 - 12:32 IST -
#Sports
MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్
MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన తెరదించినట్లు అయింది. భారత్ విజయం సాధించిన […]
Date : 09-03-2026 - 3:18 IST -
#Cinema
T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!
Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా జట్టుకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జట్టు చూపించిన పట్టుదల, టీమ్వర్క్ను ప్రశంసిస్తూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ ఈ విజయం 140 కోట్ల భారతీయులకు ఆనందం తెచ్చిందన్నారు. […]
Date : 09-03-2026 - 10:33 IST -
#Sports
హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య
T20 World Cup అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు. మ్యాచ్ ముగిసి, మీడియా సమావేశాలు పూర్తయిన […]
Date : 09-03-2026 - 9:54 IST -
#Sports
మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా
Hardik Pandya టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ గురించి మాట్లాడాడు. తాను ఇంకా కనీసం 10 ఏళ్లు భారత జట్టుకు ఆడాలని, ఈ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఇప్పటివరకు తన కెరీర్ సగమే పూర్తయ్యిందని, మిగిలిన కాలంలో కనీసం 10 ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని వెల్లడించాడు. ఈ విజయానికి తన గర్ల్ఫ్రెండ్ మహీకా శర్మ కూడా […]
Date : 09-03-2026 - 9:44 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గొడవ.. వీడియో వైరల్!
బంతి తగలగానే మిచెల్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. ఆ వెంటనే అంపైర్ అర్ష్దీప్ సింగ్కు నచ్చజెప్పారు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మిచెల్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి అతనితో మాట్లాడి శాంతింపజేశాడు.
Date : 08-03-2026 - 11:10 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన భారత్!
2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టీమ్ ఇండియా తరఫున అర్ధసెంచరీలు సాధించారు.
Date : 08-03-2026 - 10:43 IST -
#Sports
ఫైనల్ మ్యాచ్ పిచ్ ఎలా ఉండబోతోంది?
పిచ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మ్యాచ్లో బ్యాటర్లకు పండుగనే చెప్పాలి. దీంతో ఇరు జట్ల టాప్ ఆర్డర్ బ్యాటర్లపై అందరి కళ్లు ఉన్నాయి.
Date : 08-03-2026 - 4:46 IST -
#Sports
అహ్మదాబాద్లో అడుగుపెట్టిన సూర్య సేన
India vs New Zealand టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత జట్టు అహ్మదాబాద్కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్పై ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అంతేకాదు స్వదేశంలో […]
Date : 07-03-2026 - 11:56 IST -
#Sports
19 ఏళ్ల క్రితం ధోనీ.. ఇప్పుడు శివమ్ దూబే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా రాణించింది.
Date : 05-03-2026 - 10:38 IST -
#Sports
ఇంగ్లండ్తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..
IND vs ENG టీ20 వరల్డ్కప్ 2026 సెమీఫైనల్లో భారత్ గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ను ఎదుర్కోనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్పై వరుస విజయాలతో సెమీఫైనల్కు చేరింది. గత మ్యాచ్లో సంజు శాంసన్ అజేయ 97 పరుగులతో జట్టుకు కీలక విజయం అందించాడు. అందువల్ల భారత జట్టు విజేత కాంబినేషన్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలా వద్దా అనే అంశంపై హెడ్ కోచ్ […]
Date : 05-03-2026 - 11:25 IST -
#Sports
రేపే భారత్- ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. ఈ ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆల్రౌండర్గా సామ్ కరన్ పాత్ర కీలకమైనది. బౌలింగ్లో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడమే కాకుండా, కష్టకాలంలో బ్యాటింగ్తో కూడా జట్టుకు సహకారం అందించగలడు. అతను 74 T20 మ్యాచ్లలో 66 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
Date : 04-03-2026 - 3:07 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..
India vs England టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్తో తలపడనుంది. క్రికెట్లోని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు టోర్నీల చరిత్రను పరిశీలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2022, 2024 […]
Date : 04-03-2026 - 12:36 IST -
#Sports
టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో.. మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
ICC T20 World Cup 2026 ఐసీసీ టీ 20 వరల్డ్కప్ 2026 తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ డేలో కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట జరగకపోతే సూపర్-8 ర్యాంకింగ్స్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్-1లో టాప్లో నిలిచిన దక్షిణాఫ్రికా నేరుగా ఫైనల్కు చేరుతుంది. అందువల్ల ఈ రోజు జరిగే మ్యాచ్లో వర్షం పడితే న్యూజిలాండ్ ఆశలకు పెద్ద అడ్డంకిగా […]
Date : 04-03-2026 - 9:49 IST -
#Sports
సెమీస్ ముందు ఇండియాకు గవాస్కర్ వార్నింగ్
Sunil Gavaskar టీ20 ప్రపంచకప్లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. 2022, 2024 తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఈ […]
Date : 03-03-2026 - 3:00 IST