Hyderabad
-
#Speed News
Hyderabad: వ్యభిచారం కేసులో రాంనగర్ పహిల్వాన్ అఖిల్ అరెస్టు
గత కొంతకాలంగా కోల్కతా నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ఫార్చ్యూన్ లాడ్జిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 16 మంది బాలికలు, ఆరుగురు కస్టమర్లు
Published Date - 09:21 PM, Sat - 20 January 24 -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Published Date - 08:24 PM, Sat - 20 January 24 -
#Speed News
Hyderabad: బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం.. మూడు కార్లు దగ్ధం
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ రోజు శనివారం బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 4లోని సరిత అపార్ట్మెంట్ ముందు మూడు కార్లు
Published Date - 07:12 PM, Sat - 20 January 24 -
#Telangana
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Published Date - 05:13 PM, Sat - 20 January 24 -
#Sports
IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్కు చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు.
Published Date - 03:42 PM, Sat - 20 January 24 -
#Devotional
Ayodhya : అయోధ్య రాముడికి హైదరాబాద్ ముత్యాల హారం
మరికొద్ది గంటల్లో అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు కోట్లాది ప్రజలు , భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటీకే ఈ రామ మందిర ప్రారంభ కార్యక్రమాలన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. రాముడి విగ్రహం ఎంత బాగుందో.. రామమందిరం ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ ఎన్నో విషయాల గురించి చర్చ జరుగుతుంది. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 02:23 PM, Sat - 20 January 24 -
#Speed News
IndiGo: ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ విమానం
ఇండిగో సంస్థ.. ఫిబ్రవరి 26 నుండి హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య డైరెక్ట్ (నేరుగా) విమానాలను ప్రకటించింది. ఈ విమానాలు రెండు నగరాల మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తాయి. హైదరాబాద్ను బ్యాంకాక్కు అనుసంధానం చేసిన తొలి భారతీయ క్యారియర్గా ఇండిగో అవతరిస్తుంది. దీనితో, ఇండిగో 14 అంతర్జాతీయ గమ్యస్థానాలను హైదరాబాద్తో కలుపుతుంది. ఇది ఏడాది క్రితం 8 కనెక్ట్ చేయబడిన గమ్యస్థానాలకు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా మరియు భువనేశ్వర్లను బ్యాంకాక్కి కలుపుతున్నాయి. హైదరాబాద్ […]
Published Date - 12:14 PM, Sat - 20 January 24 -
#Sports
IND vs ENG Test: జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్కు విరాట్ కోహ్లీ దూరం..!
జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు టీమిండియా (IND vs ENG Test) సిద్ధమైంది. టెస్టు సిరీస్కు సన్నద్ధం కావడానికి జనవరి 20 నుంచి హైదరాబాద్లో జరిగే క్రికెట్ క్యాంప్లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Published Date - 11:19 AM, Sat - 20 January 24 -
#Telangana
hyderabad : ఈ నెల 22న భాగ్య నగరంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు
యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ,కార్యదర్శి అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హిందూ ఐక్యత చాటేలా..హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు అభిషేక్ […]
Published Date - 09:37 PM, Fri - 19 January 24 -
#Telangana
Komatireddy: హైదరాబాద్-అమెరికా మధ్య డైరెక్ట్ విమాన సౌకర్యం కల్పించండి: కోమటిరెడ్డి
Komatireddy: తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో హైదరాబాద్-అమెరికా మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్ ఇండస్ట్రీ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ప్రారంభ సెషన్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలకు సహాయపడే ప్రత్యక్ష విమానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్లోని జకరన్పల్లి, మహబూబ్నగర్లోని […]
Published Date - 02:10 PM, Fri - 19 January 24 -
#Speed News
Aviation Show: హైదరాబాద్ లో ఏవియేషన్ షో షురూ.. బేగంపేటలో సందడే సందడి
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా-2024 ఈవెంట్ నేటి నుండి నాలుగు రోజుల పాటు జరుగుతుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను అప్గ్రేడ్ చేయడానికి 2023లో 777-9 ఎయిర్క్రాఫ్ట్లలో 10 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ విమానాల […]
Published Date - 03:20 PM, Thu - 18 January 24 -
#Telangana
NTR Death Anniversary : ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (NTR Death Anniversary) గారి వర్ధంతి సందర్భంగా కోట్లాది మంది ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి ఎంతోమందికి […]
Published Date - 09:16 AM, Thu - 18 January 24 -
#Telangana
Medaram : మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఫిబ్రవరి 21
Published Date - 07:43 AM, Thu - 18 January 24 -
#Speed News
Hyderabad: ప్రయాణ రాకపోకల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డ్, 1 రోజులోనే 77 వేల మంది ప్రయాణం
Hyderabad: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో కొత్త ట్రెండ్ను కొనసాగించింది. రికార్డు స్థాయిలో అత్యధిక సంవత్సరానికి (YTD) సంఖ్యలను సాధించింది. డిసెంబర్ 31, 2023 నాటికి RGIA వద్ద YTD ప్యాసింజర్ ట్రాఫిక్ 18.6 మిలియన్ల మార్కును అధిగమించించింది. ఈ మేరకు GMR ఎయిర్పోర్ట్స్ విడుదల చేసిన డిసెంబర్ 2023 నెలవారీ ట్రాఫిక్ డేటా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం YTDలో ప్రతి నెలా విమానాశ్రయం సుమారు 2 మిలియన్ల మంది […]
Published Date - 08:27 PM, Wed - 17 January 24 -
#Devotional
Ayodhya: రామయ్యకు భారీగా నైవేద్యాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసీ.. ఏకంగా అన్ని కిలోల లడ్డు?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరనున్నారు. రామయ్
Published Date - 06:00 PM, Wed - 17 January 24