Huzurnagar
-
#Telangana
Mega Job Mela: హుజూర్నగర్లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్ని కోరారు.
Date : 21-10-2025 - 3:11 IST -
#Speed News
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 19-10-2025 - 5:31 IST -
#Telangana
Telangana: తొమ్మిది జిల్లాలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయం
రానున్న ఎన్నికల్లో గెలిచి మూడో సారి అధికారం చేపట్టడం ఖాయమన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ, హుజూర్నగర్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి హేళన చేశారు. తెలంగాణలో 80 సీట్లకు
Date : 23-11-2023 - 1:29 IST -
#Telangana
KCR : ఉత్తమ్ గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత ..హుజూర్నగర్ సభలో కేసీఆర్ నిప్పులు
ఉత్తమ్ గడ్డాలు, పెంచుకుంటే సరిపోదని..ఆయన గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత.. శపథాలు పనికి రావు పని కావాలని ..నీళ్లు, కరెంట్ కావాలంటే సైదిరెడ్డిని గెలిపించమని పిలుపునిచ్చారు.
Date : 31-10-2023 - 7:29 IST -
#Telangana
CM KCR: 1956లో ఆంధ్రాలో తెలంగాణ విలీనానికి కారణం కాంగ్రెస్సే
కాంగ్రెస్ పార్టీకి కనీసం డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని అవహేళన చేశారు సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లో హామీలను నెరవేర్చే పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.హుజురానగర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
Date : 31-10-2023 - 7:02 IST -
#Speed News
Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్నలిస్టుపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేసిన కేసులో హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించిన అసమ్మతి […]
Date : 01-07-2022 - 10:21 IST