Hundi Counting
-
#Devotional
Srisailam: శ్రీశైలం హుండీ లెక్కింపు.. 15 రోజుల్లో 3.87 కోట్లు
Srisailam: శ్రీశైలభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయదేవాలయాల హుండీలలెక్కింపు అక్కమహాదేవి అలంకారమండపములో శుక్రవారం ఉదయంనుండి ప్రారంభించగా రూ.3,87,52,761/-లు నగదు రాబడి వచ్చింది. అదేవిధంగా 263 గ్రాముల 900 మిల్లిగ్రాముల బంగారు,9 కేజీల 700 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీకూడా లభించినట్లు కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. భక్తులు కానుకల రూపేణా స్వామివార్ల కు 15 రోజులలో సమర్పించుకున్నదని సమకూరినదని కార్యనిర్వహణాధికారి తెలిపారు.ఈ హుండీలలెక్కింపు కార్యక్రమాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య సిసికెమెరాల నిఘాతోలెక్కింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి […]
Published Date - 06:26 PM, Sat - 13 April 24 -
#Devotional
Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే
Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది. […]
Published Date - 11:36 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం
TTD: జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హిందూయేతర భక్తులకు ఆఫ్లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైమ్ స్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచన ఉన్నట్లు […]
Published Date - 06:46 PM, Fri - 2 February 24 -
#Speed News
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూకాంప్లెక్స్ భక్తుల రద్దీకి సందడిగా మారాయి. దర్శనం కోసం క్యూ రాక్ ఆర్చ్ వరకు విస్తరించింది. అంతకుముందు శుక్రవారం నాడు స్వామి (వేంకటేశ్వరుడు) ఆశీర్వాదం కోసం 71,664 మంది వ్యక్తులు ఆలయాన్ని సందర్శించారు. అదనంగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 27 జనవరి, 2024 ప్రకటన ఆలయం కూడా భక్తుల నుండి గణనీయమైన మొత్తంలో కానుకలు అందుకుంది. హుండీలో రూ.3.37 కోట్లు జమయ్యాయి. టైమ్ స్లాట్ […]
Published Date - 04:08 PM, Sat - 27 January 24 -
#Devotional
TTD: కోట్లు కురిపిస్తోన్న శ్రీవారి హుండీ ఆదాయం
TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లా ఉంటుంది. దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తుల మొక్కుల చెల్లింపులతో శ్రీవారి హుండీ రోజురోజుకూ పెరుగుతుంటుంది. భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల […]
Published Date - 05:12 PM, Tue - 2 January 24 -
#Devotional
Durgamma Temple: దుర్గమ్మ ఆలయం హుండీ లెక్కింపు, 14.71 కోట్ల ఆదాయం
Durgamma Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి అక్టోబర్ 23 వరకు దుర్గాదేవి ఆలయానికి హుండీ ఆదాయం రూ.8.73 కోట్లతో కలిపి రూ.14.71 కోట్ల ఆదాయం సమకూరింది. దసరా ఉత్సవాల సందర్భంగా భవానీలతో సహా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. కనకదుర్గాదేవి ట్రస్టుబోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె. రామారావు మాట్లాడుతూ అన్ని శాఖలు, […]
Published Date - 11:40 AM, Fri - 3 November 23 -
#Speed News
Durga Temple : దసరా ఉత్సవాల్లో దుర్గగుడికి భారీగా ఆదాయం
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది..
Published Date - 07:29 AM, Tue - 11 October 22 -
#Devotional
Medaram hundi: మేడారం హుండీ లెక్కింపు
ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీల్లో కానుకగా
Published Date - 05:15 PM, Thu - 3 March 22