Hindu Kush Region
-
#India
Earthquake: పలుచోట్ల భూ ప్రకంపనలు.. వారం వ్యవధిలో ఢిల్లీలో రెండోసారి
దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్ సహా ఉత్తర భారతదేశంలోని పలుప్రాంతాలలో గురువారం రాత్రి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.
Published Date - 07:40 AM, Fri - 6 January 23