Himachal Pradesh
-
#Speed News
Landslide: కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం.. 15 మంది దుర్మరణం!
ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Date : 07-10-2025 - 8:25 IST -
#India
Kangana Ranaut : కంగనను తరిమిన వరద బాధితులు
Kangana Ranaut : “కంగనా గో బ్యాక్… యూ ఆర్ లేట్”(‘Go back Kangana, you are late’) అంటూ నినాదాలు చేస్తూ ఆమెను ఆందోళనకర పరిస్థితిలో నిలిపారు
Date : 19-09-2025 - 8:15 IST -
#India
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని పర్యావరణ విధానాలపై నూతన చర్చకు దారితీయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 02-08-2025 - 11:29 IST -
#India
Himachal Pradesh : వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 63 మంది మృతి!
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Date : 04-07-2025 - 12:52 IST -
#India
Heavy rains : హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Date : 02-07-2025 - 2:44 IST -
#India
Rains : హిమాచల్ ప్రదేశ్లో 10 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతు
Rains : హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Date : 02-07-2025 - 10:53 IST -
#Devotional
Chindi Mata Mandir: చీమలు తయారు చేసిన ఆలయం, సంతానం లేని వారికి సంతానం.. ఎన్నో మహిమలు!
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక అమ్మవారి ఆలయాన్ని చీమలు నిర్మించాయి. ఈ ఆలయం సందర్శించిన వారికీ సంతానం లేని వారికీ సంతానం కలుగుతుందట. ఆ ఆలయం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
Date : 24-04-2025 - 9:00 IST -
#Speed News
Himachal Pradesh: ఉగాది నాడు విషాదం.. హిమాచల్ప్రదేశ్లో ఆరుగురు మృతి
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన తర్వాత కొండపై నుంచి జారిన శిథిలాలు చెట్టుతో ఢీకొనడంతో, ఆ ఒత్తిడితో చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. దీని కింద అక్కడ కూర్చున్న వ్యక్తులు చిక్కుకున్నారు.
Date : 30-03-2025 - 7:24 IST -
#Telangana
Bhatti Vikramarka Mallu: హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం
విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ లక్ష్యసాధనలో హిమాచల్ ఒప్పందం గొప్ప ముందడుగు. జల విద్యుత్ తో విశ్వసనీయత, ఆర్థికంగా మేలు : డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు
Date : 29-03-2025 - 3:53 IST -
#India
Delhi Rains : ఢిల్లీలో వర్షాలు.. ఉపశమనం పొందుతున్న దేశరాజధాని ప్రజలు
Delhi Rains : ఢిల్లీలో వాతావరణం వేగంగా మారుతోంది, రెండు రోజుల క్రితం వరకు ఢిల్లీలో మే నెల లాంటి వేడి ఉండేది. అదే సమయంలో, ఇప్పుడు ఈ వాతావరణం చాలా చల్లగా మారింది. వర్షం కారణంగా, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ తగ్గింది.
Date : 01-03-2025 - 11:25 IST -
#India
Maharashtra : మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు : రాహుల్ గాంధీ
కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయని తెలిపారు. అంతేకాక..మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్ను రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నామని ఆగ్రహించారు.
Date : 07-02-2025 - 2:57 IST -
#Speed News
TG Govt : విద్యుత్ సామర్థ్యము పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు
TG Govt : ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము MOU పై సంతకం చేసి త్వరితగతిన పంపితే తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Date : 30-01-2025 - 2:34 IST -
#Telangana
Telangana Govt : హిమాచల్ ప్రదేశ్లో జలవిద్యుత్ ప్రాజెక్టుల అమలుకు ఆసక్తి
Telangana Govt : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు హిమాచల్ ప్రదేశ్ను సందర్శించారు
Date : 30-01-2025 - 1:45 IST -
#Telangana
Bhatti Vikramarka : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తో భట్టి విక్రమార్క భేటీ
Bhatti Vikramarka : ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య జలవనరుల వినియోగం మరియు పవర్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది
Date : 15-01-2025 - 9:04 IST -
#India
Rs 200 Crores Electricity Bill : రూ.200 కోట్ల కరెంటు బిల్లు.. నోరెళ్లబెట్టిన చిరువ్యాపారి
కరెంటు బిల్లుపై రూ.210,42,08,405 కోట్లు(Rs 200 Crores Electricity Bill) అని రాసి ఉండటాన్ని చూసి లలిత్ ఆశ్చర్యపోయాడు.
Date : 10-01-2025 - 1:02 IST