Hanuma Vihari
-
#Andhra Pradesh
APL 2025 : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా తుంగభద్ర వారియర్స్.
APL 2025 : విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్ ఘనంగా జరిగింది. ఫైనల్లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ అందించారు.
Date : 24-08-2025 - 10:26 IST -
#Andhra Pradesh
Hanuma Vihari : పవన్ కు మద్దతు తెలిపిన క్రికెటర్ హనుమ విహారి
'ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి' అంటూ హ్యాష్ ట్యాగ్ పిఠాపురం అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి హనుమ విహారి ట్వీట్ చేశారు.
Date : 11-05-2024 - 6:08 IST -
#Andhra Pradesh
Hanuma Vihari : ఏపీలో కాకరేపుతున్న హనుమ విహారి కెఫ్టెన్సీ తొలగింపు..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు (AP Politics ) ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఏది దొరికిన దానిపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఫై ప్రతిపక్ష పార్టీలు డేగకన్ను తో ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రతిదాంట్లో ప్రతిపక్షపార్టీలకు దొరికిపోతుంది. నిన్నటికి నిన్న ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం ఫై ప్రతిపక్ష పార్టీలు […]
Date : 27-02-2024 - 2:12 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి రాగానే విహారికి పూర్తి సహకారం
అధికార పార్టీ జోక్యంతో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. మరో రెండు నెలల తర్వాత హనుమ విహారి ఏపీ తరఫున ఆడాలని కోరుతున్నానని నారా లోకేశ్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే అతడితో పాటు జట్టుకు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. వచ్చేసారి రంజీ ట్రోఫీ గెలిచేందుకు మద్దతిస్తాం అని లోకేశ్ ట్వీట్ […]
Date : 27-02-2024 - 11:08 IST -
#Andhra Pradesh
Hanuma Vihari: ఇక ఆంధ్రా జట్టుకు ఆడను.. విహారి వర్సెస్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
ఆంధ్రా రంజీ టీమ్కు హనుమ విహారీ (Hanuma Vihari) గుడ్బై చెప్పాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీమ్కు వీడ్కోలు పలికాడు.
Date : 27-02-2024 - 11:06 IST -
#Speed News
Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే
ఐపీఎల్ 15వ సీజన్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Date : 04-06-2022 - 11:57 IST