Guntur District
-
#Andhra Pradesh
AP : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేన లో చేరిన నేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా..నేతలు , కార్యకర్తలు పార్టీని వీడి, టీడీపీ – జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇరు పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బయటకు వస్తూ జనసేన లో చేరుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 02:46 PM, Tue - 2 January 24 -
#Andhra Pradesh
Guntur Record: క్లీన్ ఎయిర్ సర్వేలో గుంటూరుకు మూడో స్థానం!
పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద దేశవ్యాప్తంగా నగరాల్లో నిర్వహించిన క్లీన్ ఎయిర్ సర్వేలో గుంటూరు నగరం 3వ ర్యాంక్ను పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ అవార్డును అందుకున్న ఏకైక నగరం గుంటూరు కావడం విశేషం. 10 లక్షల జనాభాలో మహారాష్ట్రలోని అమరావతి మొదటి స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ రెండో స్థానంలో ఉందని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. NCAP సర్వేలో […]
Published Date - 11:49 AM, Sat - 2 September 23 -
#Andhra Pradesh
Rayudu political entry : అంబటి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?
క్రికెటర్ అంబటి రాయుడు(Rayudu political entry) గుంటూరు ఎంపీగా బరిలోకి దింపడానికి జగన్మోహన్ రెడ్డి(Jagan operation) స్కెచ్ వేశారు.
Published Date - 03:59 PM, Thu - 11 May 23 -
#Andhra Pradesh
Stuartpuram : వెంటాడుతున్న “భూత”కాలం.. ప్రభుత్వ చేయూత కోసం స్టువర్ట్పురంలోని 6000 కుటుంబాల ఎదురుచూపులు!!
కాలం మారింది. చట్టాలు మారాయి. వారు ఉత్తమ పౌరులుగా పరివర్తన సాధించారు.
Published Date - 07:00 PM, Tue - 20 December 22 -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వం
రాష్ట్రంలోని రైతులు సంతోషంగా లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు లేరని.. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి వస్తారని ఆయన మండిపడ్డారు.
Published Date - 04:10 PM, Sun - 18 December 22 -
#Andhra Pradesh
Donkey Slaughter: గాడిద వధపై ఉక్కుపాదం.. 800 కిలోల మాంసం స్వాధీనం
గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు 800 కిలోలకు పైగా గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 06:40 AM, Thu - 1 December 22 -
#Andhra Pradesh
PK Ippatam Tour: `మనల్ని ఎవడ్రా ఆపేది..` వీడియో హల్ చల్
జనసేనాని పవన్ గుంటూరు జిల్లా `ఇప్పటం` రాజకీయ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్లను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్రయాణిస్తోన్న పవన్ వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 06:00 PM, Sat - 5 November 22 -
#Speed News
Pawan Kalyan: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీదుగా హైవే వేస్తాం: పవన్ వార్నింగ్
ఇప్పటంలో బాధితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 11:14 AM, Sat - 5 November 22 -
#Andhra Pradesh
Puneeth Rajkumar: తెనాలిలో పునీత్ రాజ్కుమార్ భారీ విగ్రహం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కన్నుమూసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.
Published Date - 03:24 PM, Sat - 29 October 22 -
#Speed News
Baba Ramdev: రూ.4 లక్షలు పెట్టి ఆవును కొన్న బాబా రామ్ దేవ్.. అంత ప్రత్యేకత ఏంటంటే?
సాధారణంగా ఆవులతో పోల్చుకుంటే గేదెల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆవుతో ధర 40 వేల లోపు గా ఉంటే, గేదె ధర
Published Date - 07:30 AM, Tue - 26 July 22 -
#Andhra Pradesh
CM Jagan Failures: ‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది-2’
మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్ని వైసీపీ నేతలు సింహంతో పోల్చడం విడ్డూరంగా ఉందని తెలుగు మహిళలు మండిపడ్డారు.
Published Date - 12:27 PM, Sat - 14 May 22 -
#Andhra Pradesh
Duggirala: ‘దుగ్గిరాల’ పీఠం దక్కెదెవరికి..?
గుంటురు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేడు జరగనుంది.
Published Date - 11:42 AM, Thu - 5 May 22 -
#Speed News
Extramarital Affair: తల్లితో అఫైర్.. వ్యక్తి మర్మంగాన్ని కోసిన కూతురు!
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల కారణంగా దారుణమైన ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 02:42 PM, Tue - 3 May 22 -
#Speed News
Repalle : రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై సామూహిక అత్యాచారం.. భర్తను దారుణంగా కొట్టి..!
ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. సామూహిక అత్యాచార ఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి దారుణాలు నాలుగు చోటుచేసుకున్నాయి. బాపట్ల జిల్లాలో జరిగిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రేపల్లె రైల్వేస్టేషన్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. అవనిగడ్డలో పనుల కోసం భార్యాభర్తలు అర్థరాత్రి సమయంలో రేపల్లె రైల్వేస్టేషన్ లో దిగారు. ఆ […]
Published Date - 11:16 AM, Sun - 1 May 22 -
#Andhra Pradesh
Death Sentence: రమ్య హంతకుడికి ఉరిశిక్ష!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై నేడు కోర్టు తీర్పు వెలువరించింది.
Published Date - 11:15 AM, Fri - 29 April 22