Guntur District
-
#Andhra Pradesh
TDP : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెనకు కీలక పదవి
సత్యనారాయణ రాజు రాజకీయంగా దాదాపు రెండు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలంగా సేవలందిస్తున్నారు. 2017 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఆయన, రాజకీయ జీవన ప్రయాణంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
Date : 19-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
Date : 09-06-2025 - 11:37 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్సార్సీపీ దిద్దుబాటు చర్యలకు దిగిందా..?
YSRCP : వైసీపీ ప్రస్తుతం పరిష్కార చర్యలకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు అభ్యర్థుల స్థాన మార్పులు చేపట్టిన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వారిని మళ్లీ యధాస్థానాలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
Date : 20-11-2024 - 10:35 IST -
#Andhra Pradesh
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Date : 09-09-2024 - 10:44 IST -
#Andhra Pradesh
EVM Snag: ఆంధ్రప్రదేశ్ లో మొరాయిస్తున్న ఈవీఎంలు.. టెన్షన్ లో ఓటర్లు
పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు ఒక్కసారిగా మొరాయించాయి. మంగళగిరిలో కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయడం ఆపేశాయి. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలోనూ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
Date : 13-05-2024 - 10:40 IST -
#Andhra Pradesh
AP : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేన లో చేరిన నేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా..నేతలు , కార్యకర్తలు పార్టీని వీడి, టీడీపీ – జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇరు పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బయటకు వస్తూ జనసేన లో చేరుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 02-01-2024 - 2:46 IST -
#Andhra Pradesh
Guntur Record: క్లీన్ ఎయిర్ సర్వేలో గుంటూరుకు మూడో స్థానం!
పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద దేశవ్యాప్తంగా నగరాల్లో నిర్వహించిన క్లీన్ ఎయిర్ సర్వేలో గుంటూరు నగరం 3వ ర్యాంక్ను పొందింది. దక్షిణ భారతదేశంలో ఈ అవార్డును అందుకున్న ఏకైక నగరం గుంటూరు కావడం విశేషం. 10 లక్షల జనాభాలో మహారాష్ట్రలోని అమరావతి మొదటి స్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ రెండో స్థానంలో ఉందని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. NCAP సర్వేలో […]
Date : 02-09-2023 - 11:49 IST -
#Andhra Pradesh
Rayudu political entry : అంబటి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?
క్రికెటర్ అంబటి రాయుడు(Rayudu political entry) గుంటూరు ఎంపీగా బరిలోకి దింపడానికి జగన్మోహన్ రెడ్డి(Jagan operation) స్కెచ్ వేశారు.
Date : 11-05-2023 - 3:59 IST -
#Andhra Pradesh
Stuartpuram : వెంటాడుతున్న “భూత”కాలం.. ప్రభుత్వ చేయూత కోసం స్టువర్ట్పురంలోని 6000 కుటుంబాల ఎదురుచూపులు!!
కాలం మారింది. చట్టాలు మారాయి. వారు ఉత్తమ పౌరులుగా పరివర్తన సాధించారు.
Date : 20-12-2022 - 7:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వం
రాష్ట్రంలోని రైతులు సంతోషంగా లేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు లేరని.. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి వస్తారని ఆయన మండిపడ్డారు.
Date : 18-12-2022 - 4:10 IST -
#Andhra Pradesh
Donkey Slaughter: గాడిద వధపై ఉక్కుపాదం.. 800 కిలోల మాంసం స్వాధీనం
గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు 800 కిలోలకు పైగా గాడిద మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Date : 01-12-2022 - 6:40 IST -
#Andhra Pradesh
PK Ippatam Tour: `మనల్ని ఎవడ్రా ఆపేది..` వీడియో హల్ చల్
జనసేనాని పవన్ గుంటూరు జిల్లా `ఇప్పటం` రాజకీయ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేగంగా వెళుతోన్న కారు టాప్ పై కాళ్లను రిలాక్స్ పెట్టి కూర్చొని ప్రయాణిస్తోన్న పవన్ వీడియో వైరల్ అవుతోంది.
Date : 05-11-2022 - 6:00 IST -
#Speed News
Pawan Kalyan: ఇడుపులపాయలో మీ ఇళ్ల మీదుగా హైవే వేస్తాం: పవన్ వార్నింగ్
ఇప్పటంలో బాధితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 05-11-2022 - 11:14 IST -
#Andhra Pradesh
Puneeth Rajkumar: తెనాలిలో పునీత్ రాజ్కుమార్ భారీ విగ్రహం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కన్నుమూసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.
Date : 29-10-2022 - 3:24 IST -
#Speed News
Baba Ramdev: రూ.4 లక్షలు పెట్టి ఆవును కొన్న బాబా రామ్ దేవ్.. అంత ప్రత్యేకత ఏంటంటే?
సాధారణంగా ఆవులతో పోల్చుకుంటే గేదెల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఆవుతో ధర 40 వేల లోపు గా ఉంటే, గేదె ధర
Date : 26-07-2022 - 7:30 IST