Gujarath
-
#Speed News
1 Killed : గుజరాత్లో విషాదం.. బైక్పై చెట్టుకూలి మహిళ మృతి
గుజరాత్లో ఈదురు గాలులకు బైక్పై చెట్టు కూలడంతో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె భర్తకు గాయాలైయ్యాయి. బలమైన
Published Date - 09:24 AM, Tue - 13 June 23 -
#Telangana
Harish Rao: తెలంగాణ సరే.. గుజరాత్ సంగతేంటి? బండిపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ను మంత్రి హరీష్ రావు నిలదీసారు.
Published Date - 04:02 PM, Fri - 24 March 23 -
#India
kills 2 women: ఆసుపత్రిలో తల్లీకూతుళ్లను హత్య చేసిన కాంపౌండర్
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు.
Published Date - 07:33 AM, Sat - 24 December 22 -
#India
Parliament: నవంబర్ లో కాదు…డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు..ఎందుకంటే.!!
సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతిఏటా నవంబర్ మూడవ వారంలో ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి సమావేశాలు డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై పార్లమెంటరీ కేబినెట్ కమిటీ తుది, అధికార నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…ఈ […]
Published Date - 08:06 AM, Sat - 12 November 22 -
#India
Gujarat: మోర్బీ ప్రమాదంలో 141 చేరిన మృతుల సంఖ్య,177మంది రక్షించిన NDRF..!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 141 మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. 177మందిని రక్షించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర […]
Published Date - 07:17 AM, Mon - 31 October 22 -
#India
Morbi bridge collapse : అహ్మదాబాద్ లో ఇవాళ జరగాల్సిన మోదీ రోడ్ షో రద్దు..మోర్బీ ఘటనాస్థలానికి మోదీ..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్, రాజస్థాన్ లో పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. అయితే ఆదివారం గుజరాత్ లో మోర్బీ నదిపై కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో వంద మందికి పైగానే మరణించారు. మోర్బీ వంతెన ప్రమాదం ద్రుష్ట్యా సోమవారం అహ్మదాబాద్ లో జరగాల్సిన రోడ్ షోను రద్దు చేయాలని మోదీ నిర్ణయించారు. రోడ్ షో పాటు మిగతా కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ డాక్టర్ […]
Published Date - 06:31 AM, Mon - 31 October 22 -
#India
PM Modi Gujarat Tour : నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు....
Published Date - 09:08 AM, Sun - 30 October 22 -
#Health
Omicron New Variant : దేశంలో కొత్త వైరస్ కలకలం..అంటు వ్యాధిగా మారే ప్రమాదం ఉందంటున్న నిపుణులు..!!
దేశంలో ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంలో మరో పిడుగులాంటి వార్త కలవరం పెడుతోంది.
Published Date - 06:33 PM, Mon - 17 October 22 -
#Off Beat
PM MODI : కశ్మీర్ సమస్యను ఒక వ్యక్తి పరిష్కరించలేడు…నెహ్రూ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డ మోదీ..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
Published Date - 09:07 AM, Tue - 11 October 22 -
#Off Beat
PM MODI : మూడు రోజులపాటు గుజరాత్ లో పర్యటించనున్న మోదీ..14,500కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు.
Published Date - 07:05 AM, Sun - 9 October 22 -
#India
Rahul Gandhi: రైతులకు 3 లక్షల రుణమాఫీ హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ..గుజారత్ లో వరాల జల్లు..!!
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
Published Date - 08:29 PM, Mon - 5 September 22 -
#India
Delhi CM Kejriwal : గుజరాత్ బీజేపీ కోటకు బీటలు…ఆ భయంతోనే ఈ దాడులు: కేజ్రీవాల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Published Date - 08:23 AM, Sat - 27 August 22 -
#India
Biliks Bano Rapists: వాళ్లు బ్రాహ్మణులు..సంస్కారవంతులు…బీజేపీ ఎమ్మెల్యే సంచనల వ్యాఖ్యలు..!!
2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలోని 7గురిని దారుణంగా హత్య చేశారు.
Published Date - 10:07 PM, Thu - 18 August 22 -
#India
British PM: బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం రాష్ట్రపతి భవన్ను సందర్శించారు.
Published Date - 12:43 PM, Fri - 22 April 22 -
#India
Owaisi: గుజరాత్ పోల్స్ కు .. మజ్లిస్ రెడీ
ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది.
Published Date - 05:11 PM, Sat - 16 April 22