Govt
-
#Business
UPI Transactions: రూ. 2 వేలు దాటితే జీఎస్టీ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ గురించి ప్రభుత్వం ఆలోచనలపై ఒక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. "రూ. 2000 మించిన లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ఎటువంటి సిఫారసు చేయలేదు" అని స్పష్టం చేశారు.
Date : 27-07-2025 - 5:45 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు
వచ్చే విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్లోని పలు పాఠశాలల్లో భారీగా ఫీజులు పెంచారు. ఫీజులను 65 శాతం వరకు పెంచినట్లు సమాచారం. బాచుపల్లిలోని ప్రసిద్ధ పాఠశాలకు చెందిన నర్సరీ విద్యార్థి 2024 విద్యా సంవత్సరానికి గానూ 3.7 లక్షలు చెల్లించాల్సి ఉంది
Date : 15-02-2024 - 4:46 IST -
#India
Demands Of Farmers: ఢిల్లీలో రైతుల ఆందోళన దేని కోసం.. MSP చట్టం అంటే ఏమిటి..?
తమ డిమాండ్ల కోసం రైతులు (Demands Of Farmers) మరోసారి ఆందోళన బాట పట్టనున్నారు. రైతులు ప్రభుత్వం నుండి అనేక డిమాండ్లు చేస్తున్నారు.
Date : 13-02-2024 - 10:30 IST -
#Health
Nipah Virus Deaths: కేరళలో కోరలు చాస్తున్న నిఫా.. మూడు జిల్లాలు కంటైన్మెంట్ జోన్స్
కేరళలో నిఫా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తే నిఫా ప్రస్తుతం కేరళలో ప్రభావం చూపుతుంది.
Date : 13-09-2023 - 3:11 IST -
#Speed News
Nehru Zoo Park: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వినోదాత్మక కార్యక్రమాలు
నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వినోదాత్మక కార్యక్రమాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్నినాయించింది. ఈ మేరకు ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖతో కలిసి జూలై 28న ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని
Date : 26-07-2023 - 2:29 IST -
#India
No Confidence Motion: మోడీపై అవిశ్వాస తీర్మానంపై చర్చ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో విపక్షాలు మోడీ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి
Date : 25-07-2023 - 1:36 IST -
#Andhra Pradesh
Chalo Vijayawada : సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ…విజయవంతం చేయాలన్న ఉద్యోగ సంఘాలు..!!
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మరోసారి రెడీ అవుతున్నారు. CPSపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్యలు విఫలమయ్యాయి.
Date : 18-08-2022 - 10:20 IST -
#South
Covid Cases: కర్ణాటకలో కోవిడ్ కలకలం.. ఒక్కరోజే 500 కేసులు!
రాష్ట్రంలో కరోనా కేసులు 500 మార్కును దాటిన తరువాత కర్ణాటక ప్రభుత్వం కఠిన రూల్స్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
Date : 11-06-2022 - 11:57 IST -
#Telangana
Govt Schools : సర్కారు వారు బడి : అటెండెన్స్ ఫుల్.. సౌకర్యాలు నిల్!
కరోనా రాకతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారాయి. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలవుతున్నాయ్. ముఖ్యంగా చిన్నచితక పనులు చేసుకునే మధ్య, పేదతరగతి ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కావు..
Date : 06-12-2021 - 11:43 IST