Government Employees
-
#India
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 03:52 PM, Tue - 3 June 25 -
#India
Delhi High Alert : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నగరంలో అత్యధిక భద్రత చర్యలు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, వారి హాజరును తప్పనిసరిగా చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.
Published Date - 11:49 AM, Fri - 9 May 25 -
#India
8th Pay Commission: 8వ వేతన సంఘం.. ఎంత జీతం పెరుగుతుంది?
2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త పే కమిషన్ తన పనిని ఏప్రిల్ 2025లో ప్రారంభించవచ్చని వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ పేర్కొన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Published Date - 07:09 PM, Tue - 18 February 25 -
#Speed News
Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు.
Published Date - 08:49 PM, Sat - 30 November 24 -
#Speed News
Government Employees: ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
ప్రభుత్వం ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను 3% పెంచిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50% నుండి 53% కి పెరుగుతుంది.
Published Date - 04:43 PM, Mon - 14 October 24 -
#Telangana
MCC Violation: బీఆర్ఎస్ కు షాక్.. లోకసభ అభ్యర్థిపై కేసు
తెలంగాణలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ, కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 02:37 PM, Mon - 8 April 24 -
#Speed News
Govt Employees – New Scheme : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్టు.. వివరాలివీ..
Govt Employees - New Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో స్కీమ్ ను ప్రకటించింది.
Published Date - 11:16 AM, Mon - 9 October 23 -
#Telangana
Telangana PRC : తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు
ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (PRC) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు
Published Date - 10:55 PM, Mon - 2 October 23 -
#Andhra Pradesh
Jagan Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు..
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగి విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది
Published Date - 02:16 PM, Wed - 20 September 23 -
#Andhra Pradesh
Andhra PRC: ఏపీలో ఐదేళ్లకోసారి పీఆర్సీ.. రిటైర్ మెంట్ తరువాతే పీఆర్సీ బకాయిలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు నుంచి రావాల్సిన బకాయిలు అన్నీ ఉద్యోగుల రిటైర్ మెంట్ తరువాతే చెల్లించనున్నారు.
Published Date - 09:54 AM, Thu - 12 May 22 -
#Andhra Pradesh
PK Reaction: ఉద్యోగులకు పవన్ అండ
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్
Published Date - 10:34 PM, Thu - 3 February 22 -
#Speed News
AP Govt: ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
Published Date - 06:56 PM, Wed - 2 February 22 -
#Speed News
AP RTC: ఏపీలో ఆర్టీసీ సమ్మె సైరన్.. ఆగిపోనున్న బస్సులు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Published Date - 10:27 PM, Tue - 1 February 22 -
#Andhra Pradesh
Andhra Pradesh: ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్: సీఎం జగన్
ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా కూడా ప్రభుత్వం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
Published Date - 05:48 PM, Fri - 7 January 22 -
#Speed News
Telangana: ప్రభుత్వ విధానాల పై మధ్యప్రదేశ్ సీఎం జోక్యం
తెలంగాణలో నూతన జోనల్ విధానం ద్వారా చేపడుతున్న ఉద్యోగ బదిలీలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల ప్రక్రియ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందిని పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బదిలీలు జరుపుతున్న విధానం పూర్తిగా అశాస్త్రీయమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి ముందుగా ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకోకుండా […]
Published Date - 01:34 PM, Fri - 7 January 22