HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Good News For Ap Employees

AP Govt: ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

  • By Hashtag U Published Date - 06:56 PM, Wed - 2 February 22
  • daily-hunt
Whatsapp Image 2021 12 14 At 20.54.23 Imresizer
cm jagan meeting

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించాడు. ఈ ప్రక్రియను జూన్ 30లోగా పూర్తి చేయాలని, జూలై 1లోగా ఉద్యోగులు కొత్త వేతనాలు అందుకోవాలని జగన్ స్పష్టం చేశాడు. మిగిలిన 25 శాతం మంది ఉద్యోగులకు ప్రొబేషన్ పరీక్షలు రాయాలని ఆదేశాలు జారీ చేయాలని సూచించాడు. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పదవీ విరమణ వయసు పెంపు, పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులకు ప్రభుత్వం మేలు చేసిందన్నారు.కారుణ్య నియామకాలు యుద్ధప్రాతిపదికన జరగాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలని అధికారులను జగన్ కోరాడు.
డిమాండ్‌ను బట్టి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో కోటాను పెంచేందుకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు. అయితే రిజిస్ర్టేషన్ల ప్రక్రియలో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులు హ్యాపీ గా ఉంటడం గమనార్హం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • government employees
  • village and ward secretariate

Related News

Andhra Pradesh Logo

Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్‌లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ్మవద్దని, వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఆంధ్రప్రదే

    Latest News

    • Karthika Masam Effect: రికార్డు స్థాయిలో శ్రీశైల ఆలయానికి హుండీ ఆదాయం

    • Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్

    • Mutual Funds : మీ టార్గెట్ రూ.10 కోట్లా? 25, 30, 35, 40..నెలకు ఎంత సిప్ చేయాలి?

    • ‎Guava Leaves for Diabetes: జామ ఆకులు తింటే మధుమేహం తగ్గుతుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

    • Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం

    Trending News

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

      • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

      • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

      • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd