Gannavaram
-
#Andhra Pradesh
AP Poll : గన్నవరంలో హై టెన్షన్..వంశీ, యార్లగడ్డ వర్గీయుల మధ్య ఘర్షణ
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తుందనుకున్న సమయంలో పలు ఉద్రిక్తత ఘటన చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ – కూటమి వర్గీయులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దీ సేపటి క్రితం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి బాపులపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఇరు […]
Date : 13-05-2024 - 4:18 IST -
#Andhra Pradesh
Gannavaram : ఆడవాళ్లను అవమానించే వ్యక్తి ‘వల్లభనేని వంశీ ‘ – పవన్ కళ్యాణ్
వల్లభనేని వంశీకి జనసేన మద్దతుదారులు కానీ ప్రజలు కానీ పొరపాటును కూడా ఓటేయొద్దని, అతడు ఆడవాళ్లను అవమానించే వ్యక్తి అని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు
Date : 08-05-2024 - 4:56 IST -
#Andhra Pradesh
Gannavaram : అయ్యో..కళ్లముందే 10,500 లీటర్ల మద్యం ధ్వంసం
గన్నవరం మండలం మెట్టపల్లి గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన 58032 మద్యం బాటిళ్లను పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు
Date : 02-05-2024 - 12:51 IST -
#Andhra Pradesh
Gannavaram : కడప టీడీపీ అభ్యర్థి మాధవిపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం..
మాధవి ఫోటోలు తీయడం చూసి వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు
Date : 22-03-2024 - 8:42 IST -
#Andhra Pradesh
Gannavaram : గన్నవరం వైసీపీ అభ్యర్థిపై అధిష్టానం పునరాలోచన.. అభ్యర్థిని మార్చే ఛాన్స్..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరంలో వైసీపీకి అభ్యర్థులు కరువైయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దుట్టా సీతారామలక్ష్మీని సమన్వయకర్తగా నియమించారు. అయితే ఆమెను కూడా మార్చి వేరే వారిని అభ్యర్థిగా నిలపాలని వైసీపీ చూస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ […]
Date : 20-02-2024 - 8:08 IST -
#Andhra Pradesh
Gannavaram: ప్రాణం తీసిన ఫొటోషూట్, గన్నవరంలో చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు
లైక్స్, కామెంట్స్ క్రేజ్ లో పడి ఫొటోషూట్ అంటూ ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు.
Date : 20-11-2023 - 11:36 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్యే టికెట్ రాకపోతే వెళ్లిపోవడం కరెక్ట్ కాదు.. యార్లగడ్డపై సజ్జల వ్యాఖ్యలు..
యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీ మీద మీడియా ముందు ఆరోపణలు చేయడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి(Sajjala Ramakrishna Reddy) మీడియా ముందుకి వచ్చి యార్లగడ్డపై ఫైర్ అయ్యారు.
Date : 18-08-2023 - 6:00 IST -
#Andhra Pradesh
Gannavaram : రేపు ముఖ్య అనుచరులతో వైసీపీ నేత యార్లగడ్డ భేటీ.. టీడీపీలో చేరికకు సిద్ధం..?
ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించిన గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు రేపు మరోసారి సమావేశం
Date : 17-08-2023 - 9:40 IST -
#Andhra Pradesh
Gannavaram : గన్నవరంలో వేడెక్కుతున్న రాజకీయం.. రేపు కార్యకర్తలతో యార్లగడ్డ ఆత్మీయ సమావేశం
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే
Date : 12-08-2023 - 7:22 IST -
#Andhra Pradesh
TDP : మచ్చలేని నాయకుడు బచ్చుల అర్జునుడు.. సంతాప సభలో విజయవాడ ఎంపీ కేశినేని నాని
రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు సంతాప సభ జరిగింది. ఈ
Date : 18-03-2023 - 7:58 IST -
#Speed News
TDP : టీడీపీ నేత బచ్చుల అర్జునుడు కన్నుమూత.. నివాళ్లు అర్పించిన చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నిన్న(గురువారం) రాత్రి మరణించారు. ఇటీవల గుండెపోటుకు గురై
Date : 03-03-2023 - 6:46 IST -
#Speed News
Chandrababu : నేడు గన్నవరం టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు గన్నవరం టీడీపీ కార్యాలయంకు వెళ్లనున్నారు. ఇటీవల వైసీపీ నేతల దాడిలో ధ్వంసమైన
Date : 24-02-2023 - 8:36 IST -
#Andhra Pradesh
Chandrababu : డీజీపీకి చంద్రబాబు లేఖ.. పట్టాభి, దొంతు చిన్నాల భద్రతకు చర్యలు తీసుకోండి
గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీ కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ
Date : 21-02-2023 - 7:13 IST -
#Andhra Pradesh
TDP vs YCP : గన్నవరంలో మరోసారి ఉద్రిక్తత.. మరో కారుని తగలబెట్టిన వైసీపీ నేతలు
గన్నవరంలో నాలుగు గంటలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించడంతో
Date : 20-02-2023 - 9:24 IST -
#Andhra Pradesh
Gannavaram: టీడీపీ ఆఫీసుపై మరోసారి దాడి.. గన్నవరంలో టెన్షన్ టెన్షన్!
కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తం వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి చేశారు.
Date : 20-02-2023 - 6:55 IST