Funds Released For Polavaram
-
#Andhra Pradesh
Polavaram: పోలవరానికి కేంద్రం గుడ్ న్యూస్!
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక, కేంద్ర ప్రభుత్వం తొలిసారి ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో, రాష్ట్రానికి ₹2,424.46 కోట్లను అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) కింద ఈ నిధులను జమచేయాలని బుధవారం తన అకౌంట్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చేపట్టిన పనుల కోసం ₹76.463 కోట్లను […]
Published Date - 01:57 PM, Fri - 11 October 24