FTA
-
#India
PM Modi : దౌత్య విభేదాల తర్వాత.. తొలిసారి మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ
. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, గతంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో కొత్త దిశలో సంబంధాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉంది. ప్రధాని మోడీ తన పర్యటనను జులై 23న యూకే నుంచి ప్రారంభించనున్నారు.
Date : 19-07-2025 - 12:50 IST -
#India
PM Modi: రిషి సునాక్కు మోడీ ఫోన్..’స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’
Modi called Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)తో భారత ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) ఫోన్లో మాట్లాడారు. భారత్-యూకేల ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ ‘ఫ్రీ ట్రైడ్ అగ్రిమెంట్’ (FTA)ను వీలైనంత త్వరగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు. “బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(British Prime Minister Rishi Sunak)తో […]
Date : 13-03-2024 - 11:32 IST