Foundation Stone
-
#Andhra Pradesh
Akhanda Godavari Project : నేడే అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రారంభించనున్న పవన్.. ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలివే !!
Akhanda Godavari Project : గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రూపొందించిన ఈ ప్రాజెక్టులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొనడం విశేషం
Published Date - 06:46 AM, Thu - 26 June 25 -
#Telangana
Nitin Gadkari : నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..రూ.5,413 కోట్ల పనులకు శ్రీకారం
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా నాలుగు లైన్ల హైవేలు, బైపాస్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రాంతీయ రవాణా మెరుగవ్వడంతో పాటు పరిశ్రమలకు గమనం సులభతరమవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
Published Date - 10:43 AM, Mon - 5 May 25 -
#Telangana
CM Revanth Reddy : గరీబోడి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించడం నా జీవితంలో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది
CM Revanth Reddy : నిన్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, 100 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ, ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే విధంగా ఈ కొత్త భవనం నిర్మించేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టారు. 2,700 కోట్లు పెట్టుబడితో అత్యాధునిక వైద్య సదుపాయాలతో గోషామహాల్ స్టేడియం ప్రాంతంలో ఈ భవనం నిర్మించబడుతుంది.
Published Date - 12:47 PM, Sat - 1 February 25 -
#Speed News
CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
Published Date - 04:57 PM, Tue - 29 October 24 -
#Telangana
CM Revanth Reddy : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
CM Revanth Reddy : ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మించ తలపెట్టిన స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భవన నమూనా చిత్రాలను పరిశీలించారు.
Published Date - 06:53 PM, Mon - 21 October 24 -
#Speed News
CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
Published Date - 10:02 AM, Fri - 11 October 24 -
#India
Bihar Bridge Collapse: కుప్పకూలిన సీఎం నితీశ్ కలల మహాసేతు ప్రాజెక్టు
Bihar Bridge Collapse: సమస్తిపూర్లో మరోసారి వంతెన కూలిన ఘటన వెలుగు చూసింది. ఈ మహాసేతు వంతెన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలల ప్రాజెక్టు. 2011లో వంతెనకు శంకుస్థాపన చేశారు.
Published Date - 02:53 PM, Mon - 23 September 24 -
#India
PM Modi: రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.. ఎక్కడంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం 'ఇండియాస్ టెక్డ్: చిప్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా'లో పాల్గొననున్నారు. దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 10:48 AM, Wed - 13 March 24 -
#Sports
Varanasi International Cricket Stadium: ఇండియాలో అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన ….
ప్రధాని నరేంద్ర మోడీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి సహా భారత మాజీ క్రికెటర్లు,
Published Date - 04:04 PM, Sat - 23 September 23