HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Students In Coimbatore Fall Ill After Eating Hostel Food

Food Poisoning : కోయంబ‌త్తూర్ హాస్ట‌ల్ లో ఫుడ్ పాయిజ‌న్‌.. 13 మంది విద్యార్థులు..?

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ఓ హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది...

  • Author : Prasad Date : 22-09-2022 - 8:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hostel Food 1200x768 Imresizer
Hostel Food 1200x768 Imresizer

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ఓ హాస్ట‌ల్‌లో ఫుడ్ పాయిజ‌న్ జ‌రిగింది. సూలూరు సమీపంలోని లక్ష్మీనాయకన్‌పాళయంలో సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో నివసిస్తున్న 13 మంది చిన్నారులకు ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. 13 మంది బాలురు అస్వ‌స్థ‌త‌కు గురికావడంతో సూలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. సోమవారం సాయంత్రం నల్ల చన్నా (చిక్‌పీస్), టీ , జ్యూస్ తాగిన‌ట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది చిన్నారులకు ఐవీ డ్రిప్‌లు వేసి వారందరినీ రాత్రిపూట పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం వారిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులు తినే ఆహారం శాంపిల్స్‌ను ఆహార భద్రతా విభాగం అధికారులు సేకరించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coimbatore
  • crime
  • food poisoning
  • hostel food
  • Sulur government hospital
  • tamilnadu

Related News

FBI raises reward to $1 million

FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

FBI  అమెరికాలో 11 ఏళ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న భద్రేశ్‌కుమార్‌ చేతన్‌భాయ్‌ పటేల్‌ అనే భారతీయుడిపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రివార్డును భారీగా పెంచింది. అతని ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే రివార్డును 2,50,000 డాలర్ల నుంచి ఏకంగా 1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 9.18 కోట్లు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎఫ్‌బీఐ ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ జాబి

    Latest News

    • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

    • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

    • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

    • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

    • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd