Fake Gold Coin
-
#Speed News
Andhra Pradesh: అనంతపురంలో నకీలీ బంగారు నాణేలు.. రైతుకు 10 లక్షలు టోకరా
బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన దొంగల ముఠా రైతును మోసం చేసి రూ.10 లక్షకు పైగా మోసం చేసిందని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Published Date - 11:20 AM, Thu - 20 January 22