Environment
-
#Telangana
Vultures: తెలంగాణకు తరలివస్తోన్న రాబందులు
కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో కనిపించకుండా వలస వెళ్ళిపోయిన రాబందు పక్షులు దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మహారాష్ట్ర నుండి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు జంటల పక్షులను గుర్తించినట్లు వాటి కదలికలపై మానిటరింగ్ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Published Date - 05:11 PM, Mon - 13 December 21 -
#South
Winter : తెలంగాణలో శీతాకాలం లేనట్టే!
ఈ ఏడాది తెలంగాణ శీతాకాలానికి దూరం అయినట్టు కనిపిస్తోంది. సాధారణంగా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. చలి గాలులు తీవ్రంగా వీయాలి. తద్భిన్నమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. మరో పది రోజులు తరువాత చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Published Date - 03:36 PM, Fri - 10 December 21 -
#India
Fishing Cat : బావురు పిల్లులు అంతరించక తప్పదా?
లక్షల సంవత్సరాలుగా తనకు ఆవాసాన్ని కల్పించిన భూగోళాన్ని మనిషే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో అనేక వేల జంతు జాతులు నశించిపోయాయి.
Published Date - 12:29 PM, Wed - 24 November 21 -
#Telangana
Sanjeevaiah Park : కాంక్రీట్ జంగిల్ గా మారిన సంజీవయ్య పార్క్
హైదరాబాద్ లోని పెద్ద పార్కుల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న సంజీవయ్య పార్క్ ఒకటి. ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులు, ప్రేమికులతో ఈ పార్కు సందడిగా ఉండేది.
Published Date - 12:20 PM, Wed - 24 November 21 -
#Andhra Pradesh
Tiger Video : శ్రీశైలం రహదారి పై పెద్దపులి హల్ చల్
శ్రీశైల ఆలయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక ద్వారా సమీపంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న ప్రయాణికులు మొదట ఆవు గా భావించి వాహనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
Published Date - 11:22 AM, Mon - 22 November 21 -
#Trending
Climate Change Impact: విమాన ప్రయాణ ఎత్తును పెంచుతోన్న వాతావరణ మార్పులు
వాతావరణంలో మార్పులకు, విమానం ఎత్తుకు సంబంధం ఉంది. దశాబ్దాల కాలంగా వాతావరణంలోని మార్పులను గమనిస్తే, వాటికి అనుగుణంగా విమాన ప్రయాణం ఎత్తు కూడా పెరుగుతుందని అర్థం అవుతోంది.
Published Date - 04:08 PM, Tue - 16 November 21 -
#Andhra Pradesh
Fisherman Woes: సముద్రజాలాల నుంచి అదృశ్యమవుతున్న చేపలు ఎక్కడో తెలుసా…?
గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తీరప్రాంత జలాల నుండి 20 రకాల చేపలు అదృశ్యమయ్యాయి. దీంతో వేలాది మంది మత్య్సకారులు జీవనోపాధిని కోల్పోయి వలస కూలీలుగా మారిపోతున్నారు. సముద్ర జలాల్లో చేపల రకాల తగ్గుదల సాంప్రదాయ పడవలను ఉపయోగించే మత్య్సకారులను ఎక్కువ ప్రభావితం చేసింది.
Published Date - 03:51 PM, Wed - 10 November 21 -
#Telangana
Hyderabad Lakes : హైదరాబాద్లో చెరువులు మాయం
హైదరాబాద్లోని 83శాతం చెరువులు వివిధ రకాలుగా కుంచించుకు పోయాయి. 1967 నుంచి ఇప్పటి వరకు పోల్చితే చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. తెలంగాణలో గోలుసుకట్టుగా ఉంటే చెరువులు వర్షపు నీటిని చాలా నిల్వ చేసుకుంటాయి.
Published Date - 03:47 PM, Wed - 10 November 21 -
#Health
కాలుష్యంపై కదిలిస్తున్న దియా మీర్జా లేఖ..ప్రతీఒక్కరూ చదవాల్సిన కథ..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంపై మోడల్, యాక్టర్ దియా మీర్జా ఇన్స్టాలో చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
Published Date - 12:26 PM, Wed - 10 November 21 -
#Andhra Pradesh
Global Warming: ఆ గ్రామాల్లో జనం వలస బాట
ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కళకళ లాడిన ఆ గ్రామాలు జనంలేక బోసిపోతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం పది ఏళ్లలో వలస వెళ్ళిన మత్స్యకారుల సంఖ్య 10 వేలు గా ఉంది.
Published Date - 04:32 PM, Tue - 9 November 21 -
#India
Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.
Published Date - 12:26 PM, Tue - 9 November 21 -
#India
Special Report: విప్లవం నీడన `గోండుల` వ్యధ
చత్తీస్ గడ్ లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని నివసించే గోండుల కథ విచిత్రంగా ఉంటుంది. పోలీసులు, మవోయిస్టుల మధ్య నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి అక్కడ.
Published Date - 10:00 AM, Sun - 7 November 21 -
#Trending
పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు
పశ్చిమ కనుమల్లో నాశనం అవుతోన్న అటవీ, పర్యావరణాన్ని కాపాడేందుకు 27 మంది మహిళలతో కూడిన బృందం ముందుకొచ్చింది. జీవ వైవిద్యం కోసం కనుమల్లోని ఆఖరి ఎన్ క్లేవ్ ను ఎంచుకుంది.
Published Date - 08:00 AM, Sat - 6 November 21 -
#India
COP26 :గ్లాస్గో వేదికగా అమెరికా ఉద్గారాలపై మోడీ వాయిస్
వాతావరణ న్యాయం కోసం వాతావరణ మార్పు నినాదంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్లాస్గో సభకు వెళుతున్నాడు.
Published Date - 07:00 PM, Fri - 29 October 21 -
#South
రామేశ్వరం మహిళలు.. పర్యావరణ యోధులు..!
పర్యావరణ పరిరక్షణ లేదా బతుకుపోరాటమా అని అడిగితే.. ఎవరైనా తడుముకోకుండా చెప్పేది బతుకుపోరాటం గురించే. కాని, రామేశ్వరం మహిళలు అలా కాదు. ఇక్కడి మహిళలు జీవనోపాధితో పాటే పర్యావరణాన్ని రక్షిస్తున్న సైనికులుగా మారారు.
Published Date - 11:14 AM, Sat - 23 October 21