-
#Trending
Glacier : బద్దలైన 10 ఫుట్బాల్ కోర్టుల సైజున్న గ్లేషియర్. వీడియోలో రికార్డ్ చేసిన శాస్త్రవేత్తలు.
అంతార్కిటికలో 10 ఫుట్ బాల్ ల వైశాల్యం ఉన్న గ్లేషియర్ బద్దలైపోయింది. అంటర్క్టికా పెనిన్సులాలో పరిశోధనలు నిర్వహిస్తున్న ఆర్ ఆర్ ఎస్ జేంస్ క్లార్క్ బృందం కళ్ళెదుటే గ్లేషియర్ బద్దలైంది. ఈ దృశ్యాలను టీం తమ కెమెరాలో బంధించారు. సముద్ర గర్భంలో అతిపెద్ద సునామీని సృష్టించగల శక్తి ఉన్న ఈ ఘటన .. అత్యంత తీవ్రత గల తరంగాలను సృష్టించి ఉండొచ్చని అంచన్నా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ అనే పరిశోధనలో ఇందుకు సంబంధించి అంశాలను […]
Published Date - 08:42 AM, Sun - 4 December 22 -
##Speed News
Climate Crisis: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. కరుగుతున్న మంచు ఫలకాలు.. అంతరిస్తున్న పగడపు దీవులు!!
భూమిపై ఎక్కువగా ఏదైనా ఉందంటే.. అది నీరే!! మహా సముద్రాలు, సముద్రాల్లో నీరే ఉంది.
Published Date - 08:30 AM, Sat - 10 September 22 -
#Special
Banyans of Chevella:చేవెళ్ల మర్రి.. ఉనికిపై వర్రీ.. జియో ట్యాగింగ్ చేసిన “నేచర్ లవర్స్”!
చేవెళ్ల మర్రి చెట్లపై ఇప్పుడు వాడీవేడి చర్చ జరుగుతోంది. వాటికి రక్షణ కల్పించాలంటూ 2018 సంవత్సరం నుంచి పోరాడుతున్న "నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్" స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది.
Published Date - 12:14 PM, Sat - 13 August 22 -
-
-
#Trending
Vatsala : ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగు.. మన ఇండియా “వత్సల”
ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగు ? ""!! మధ్యప్రదేశ్ లోని పన్నా పులుల అభయారణ్యంలో ఇది ఉంది.
Published Date - 08:00 PM, Tue - 28 June 22 -
#Telangana
GO-111: జీవో 111 రద్దు ప్రాంతంలో నిర్మాణాలపై ఆంక్షలు
జీవో 111 రద్దు చేసిన తరువాత ఆ ప్రాంత అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టడానికి సిద్దం అవుతోంది. మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి భిన్నంగా ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలను చేపట్టాలని భావిస్తోంది. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేలా అభివృద్ధి జరగాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. GO-111 రద్దు తర్వాత ప్రభుత్వం స్థిరమైన. పర్యావరణ అనుకూలమైన అభివృద్ధిని నిర్ధారించాలని ఆర్కిటెక్ట్ లు కోరుతున్నారు. పర్యావరణం కాపాడేందుకు ఆర్కిటెక్ట్లను సంప్రదించాలని, నగరం స్థిరమైన మార్గంలో వెళ్లడానికి […]
Published Date - 05:30 PM, Wed - 22 June 22 -
#Andhra Pradesh
Bengal Tiger : ఏపీ గ్రామాల్లో `బెంగాల్ టైగర్` వేట
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామం వద్ద కొన్ని రోజులుగా బెంగాల్ టైగర్ సంచరిస్తోంది.
Updated On - 09:54 PM, Tue - 31 May 22 -
##Speed News
Tiger Attack : దుధ్వా రిజర్వ్ ఫారెస్ట్ లో దారుణం.. 61 ఏళ్ల వ్యక్తిని చంపేసిన పులి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా బఫర్ జోన్లోని మైలానీ శ్రేణి ఫారెస్ట్ లో దారుణం చోటుచేసుకుంది.
Published Date - 12:18 PM, Sun - 27 March 22 -
-
#Trending
World Sparrow Day : ప్రపంచ పిచ్చుకల అవార్డ్స్
ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవాన్ని మార్చ్ 20 వ తేదీన జరుపుతున్నారు.
Published Date - 02:05 PM, Sun - 20 March 22 -
#Telangana
Hyderabad Pollution : విషవాయువుల్లో హైదరాబాద్ ఫస్ట్
దక్షిణ భారతదేశంలోనే అత్యధిక కాలుష్యం వెదజల్లే దారుణమైన నగరంగా హైద్రాబాద్ ఉంది.
Updated On - 10:26 PM, Fri - 28 January 22 -
##Speed News
Warmest Year: 1901 తర్వాత దేశంలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరం 2021నా?
భారత వాతావరణ శాఖ తన 'క్లైమేట్ ఆఫ్ ఇండియా 2021' నివేదికలో 1901లో దేశవ్యాప్త రికార్డులు నెలకొల్పబడినప్పటి నుండి 2021 భారతదేశంలో ఐదవ వెచ్చని సంవత్సరం అని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక సంకలనం, 1,750 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది.
Published Date - 07:30 AM, Tue - 18 January 22