Emergency 50th Anniversary
-
#India
PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
.ఈ రోజును మేము ‘సంవిధాన్ హత్యా దినంగా’ గుర్తుచేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, ప్రజల స్వేచ్ఛలను హరిస్తూ, మూగబెట్టే ప్రయత్నం చేసిన దురంత ఘటన ఇది. దేశ రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసిన శాసనాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 12:18 PM, Wed - 25 June 25