Ec
-
#Andhra Pradesh
Janasena : జనసేనకు షాక్ ఇచ్చిన ఈసీ..
ఈసీ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేసింది
Date : 02-04-2024 - 1:44 IST -
#India
ECI : దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ చివాట్లు..!
ECI : బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్( Dilip Ghosh), కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్( Supriya Shrinate )లకు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) చీవాట్లు పెట్టింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి(Mamata Banerjee), బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్(Kangana Ranaut)ల గౌరవానికి భంగం కలిగేవిధంగా వారు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. తమ నోటీసులకు దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్ సమాధానాలను స్వీకరించిన అనంతరం ఈసీ ఆ […]
Date : 01-04-2024 - 3:24 IST -
#Telangana
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Date : 31-03-2024 - 4:25 IST -
#Andhra Pradesh
AP Volunteers: ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది.
Date : 30-03-2024 - 7:11 IST -
#Speed News
Pemmasani Chandrasekhar: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు ఈసీ నోటీసులు
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్సీపీ నేతలను సద్దాం హుస్సేన్తో పోల్చారు.
Date : 30-03-2024 - 5:51 IST -
#India
Loksabha Polls: లోక్సభ ఎన్నికల వేళ ఈసీ మరో కీలక నిర్ణయం
Loksabha Polls: లోక్సభ ఎన్నికల(Loksabha Polls) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నాలుగు రాష్ట్రాల్లో(four states) కొందరు జిల్లా ఎస్పీ(Sp)లను బదిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్(District Magistrate), ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బదిలీ(Transfer) చేస్తూ (Ec) ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ బదిలీలు జరిగాయి. గుజరాత్లోని చోటా ఉదయ్పూర్, అహ్మాదాబాద్ రూరల్ జిల్లా ఎస్పీలు, పంజాబ్లోని పఠాన్కోట్, […]
Date : 21-03-2024 - 1:00 IST -
#India
EC Warns : హద్దులు మీరి ప్రవర్తిస్తే బాగోదు..పొలిటికల్ పార్టీలకు ఈసీ హెచ్చరిక
ప్రచారం చేసే సమయంలో రాజకీయ పార్టీలు హద్దులు మీరి ప్రవర్తించొద్దని సూచించారు
Date : 16-03-2024 - 5:56 IST -
#India
Electoral Bonds SBI : ‘ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై మరింత గడువు కావాలి’: సుప్రీంను కోరిన ఎస్బీఐ
Electoral Bonds SBI : ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్ పెట్టుకొన్నది. 2019, ఏప్రిల్ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) జారీ చేశామని, వాటికి సంబంధించిన వివరాలు సమర్పించేందుకు సుప్రీంకోర్టు […]
Date : 05-03-2024 - 10:36 IST -
#India
Aadhaar Card:ఓటు వేయాలంటే ఆధార్కార్డు ఉండాల్సిందేనా..?: కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
Aadhaar Not Mandatory For Voting EC : ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలిపింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆపబోమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో […]
Date : 27-02-2024 - 11:41 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Date : 20-02-2024 - 4:36 IST -
#India
Big Shock to Sharad Pawar : శరద్పవార్ కు ఈసీ భారీ షాక్ ..
కేంద్ర ఎన్నికల సంఘం (EC) శరద్ పవార్ (Sharad Pawar)కి భారీ షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అధినేత శరద్ పవార్ నుంచి ఎన్సీపీ పేరును, పార్టీ గుర్తును అజిత్ పవార్ వర్గానికి చెందుతుందని ఈసీ స్పష్టం […]
Date : 06-02-2024 - 9:10 IST -
#India
Political Campaign: రాజకీయ ప్రచారాల్లో పిల్లలను ఉపయోగించుకోకూడదు: ఎలక్షన్ కమిషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లలోపు చిన్నారులు పాల్గొనడాన్ని సీరియస్గా తీసుకున్న భారత ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. తమ ప్రచారాల్లో భాగంగా పిల్లలను ఉపయోగించుకోవడం మానుకోవాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది.
Date : 05-02-2024 - 1:54 IST -
#India
Lok Sabha Polls : ఏప్రిల్ 16.. లోక్సభ పోల్స్ తేదీపై క్లారిటీ ఇచ్చిన ఈసీ
Lok Sabha Polls : 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
Date : 23-01-2024 - 1:40 IST -
#Speed News
BRS – MLC Elections : ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ దూరం.. ఎందుకు ?
BRS - MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుందా ?
Date : 07-01-2024 - 11:41 IST -
#Telangana
Panchayat Elections in Telangana : మళ్లీ తెలంగాణ లో ఎన్నికల హడావిడి
తెలంగాణ (Telangana) లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల (Assembly Election 2023) హడావిడి పూర్తికాగా..ఇప్పుడు మరోసారి ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్నాయి. ఈసారి పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ కోరింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను […]
Date : 07-12-2023 - 10:43 IST