Ec
-
#Telangana
Congress TV Ads : కాంగ్రెస్ ప్రచారం ఫై ఈసీ కి బిఆర్ఎస్ పిర్యాదు
టీవీ యాడ్స్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల కోడ్ అతిక్రమించిందని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సోమా భరత్ తెలిపారు
Published Date - 07:54 PM, Sat - 11 November 23 -
#Telangana
Janasena : తెలంగాణ ఎన్నికల వేళ జనసేన కు షాక్ ఇచ్చిన ఈసీ
తెలంగాణలో జనసేన గుర్తింపు పార్టీ కాకపోవడంతో ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు
Published Date - 03:23 PM, Fri - 10 November 23 -
#India
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ మార్గంలో ఆ రెండు పార్టీలకు వేల కోట్లు
ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ బాండ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయా వ్యక్తులు, సంస్థలు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగిస్తారు. ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్.
Published Date - 04:05 PM, Wed - 1 November 23 -
#Speed News
Telangana Polls : 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
Telangana Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
Published Date - 02:26 PM, Mon - 30 October 23 -
#Andhra Pradesh
AP Voters List : ఏపీ ఓటర్ల జాబితాను రిలీజ్ చేసిన ఎన్నికల సంఘం
మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1,97,66,013, మహిళా ఓటర్లు 2,03,83,471 , థర్డ్ జెండర్ ఓటర్లు 3,808 ఉండగా.. సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది
Published Date - 09:24 PM, Fri - 27 October 23 -
#India
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Published Date - 11:45 PM, Thu - 26 October 23 -
#Telangana
Telangana – EC : హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య.. కొత్త సీపీలు, ఎస్పీలు, కలెక్టర్ల జాబితా ఇదీ..
Telangana - EC : సీపీలు, ఎస్పీల నియామకానికి సంబంధించిన జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పంపించింది.
Published Date - 05:25 PM, Fri - 13 October 23 -
#Speed News
Vote From Home : వృద్ధులు, దివ్యాంగులు ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు
Vote From Home : ఈ ఎలక్షన్ల నుంచి వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.
Published Date - 02:01 PM, Tue - 10 October 23 -
#Telangana
BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఈసీకి ఫిర్యాదు చేసిన షర్మిల
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు షాకిస్తూ తన ఎమ్మెల్యే పదవిపై వేటు వేసిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో ఎన్నికల అఫిడవిట్లో
Published Date - 06:35 AM, Thu - 27 July 23 -
#Telangana
KTR: ఉప ఎన్నికల్లో 100 కోట్ల ఆరోపణలపై కేటీఆర్ రియాక్షన్
తెలంగాణాలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ రెండు పార్టీలు రాజకీయంగా హాట్ హాట్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తున్నారు.
Published Date - 04:50 PM, Sun - 9 July 23 -
#Andhra Pradesh
Jana Sena Symbol : జనసేనకు షాక్.. ఫ్రీ సింబల్ జాబితాలోకి గాజు గ్లాసు
జనసేన పార్టీ తన గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసును.. కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చింది. దీంతో ఇప్పుడా గుర్తు(Jana Sena Symbol) తమకు దక్కుతుందో, లేదోనన్న ఆందోళన జనసేన పార్టీలో నెలకొంది.
Published Date - 08:30 AM, Fri - 19 May 23 -
#South
Karnataka Elections 2023: సోనియా గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు. దీంతో రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలతో కర్ణాటక హోరెత్తిపోతుంది. ప్రతిపక్షాలు, అధికార పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శ దాడులకు దిగుతున్నారు.
Published Date - 02:26 PM, Mon - 8 May 23 -
#Telangana
Telangana Assembly polls: తెలంగాణా ఎన్నికలపై ఈసీ దూకుడు
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది
Published Date - 09:04 PM, Sat - 15 April 23 -
#Andhra Pradesh
Volunteers: జగన్ కు ఈసీ చెక్, వాలంటీర్ల కట్టడీ కి ఈసీ ఆదేశం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు చెక్ పడింది. వాలంటీర్ల ఎన్నికల జోక్యం పై సీరియస్ అయింది. ఇప్పటికే వాలంటీర్ల ఇష్యూ న్యాయ స్థానాలకు వెళ్ళింది.
Published Date - 02:39 PM, Sat - 4 March 23 -
#India
Polling: నేడు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్. ఏర్పాట్లన్నీ పూర్తి, బరిలో 400మంది అభ్యర్థులు..!!
ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. 68 నియోజవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. 400మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఓటు రూపంలో తేల్చనున్నారు. కాగా గురువారంతో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కు 48గంటల ముందు నుంచే ప్రచారంపై నిషేధం అమల్లోకి వచ్చింది. […]
Published Date - 06:01 AM, Sat - 12 November 22