Distribution
-
#Telangana
Fish Medicine : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదానికి పోటెత్తిన జనం
చేప మందు (Fish Medicine) కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడం తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది
Published Date - 03:52 PM, Sat - 8 June 24 -
#India
PM Modi : ఈడీ సీజ్ చేసిన సోమ్ముపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
PM Modi: దేశంలో ఈడీ, సీబీఐ సంస్థలు సీజ్ చేసిన సొమ్ముపై ప్రధాని మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీజ్ చేసిన డబ్బులు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నామన్నారు. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్నారని.. వారి సొమ్మునంతా ఇప్పుడు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు సీజ్ చేస్తున్నాయన్నారు. అయితే, ఇలా సీజ్ చేసిన డబ్బును పేద ప్రజలకు చేర్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందుకు న్యాయ సలహా కోరామని […]
Published Date - 02:45 PM, Fri - 17 May 24 -
#Cinema
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దారుణంగా ట్రోల్స్ […]
Published Date - 07:21 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
AP Volunteers: ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది.
Published Date - 07:11 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
CM Jagan: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ : సీఎం జగన్
రెండో విడతలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Published Date - 11:35 PM, Thu - 14 September 23 -
#Speed News
2BHK Houses: సెప్టెంబర్ 2న డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇళ్లను అందించేందుకు పనులు ముమ్మరం చేస్తున్నారు.
Published Date - 12:50 PM, Sun - 20 August 23 -
#Telangana
YS Sharmila: ఓట్ల పండగ రాగానే పోడు రైతులు యాదికొచ్చారా?
రాజకీయంగా నిత్యం అధికార పార్టీని ప్రశ్నించే వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీపై విమర్శలు గుప్పించారు.
Published Date - 11:34 AM, Sat - 1 July 23 -
#Andhra Pradesh
Guntur TDP : నేడు గుంటూరులో ‘చంద్రన్న కానుక’ పంపిణీ
తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
Published Date - 10:14 AM, Sun - 1 January 23