Dharna
-
#Telangana
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Published Date - 11:23 AM, Mon - 4 August 25 -
#Telangana
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Published Date - 10:00 AM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Published Date - 12:58 PM, Mon - 10 March 25 -
#Telangana
Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు
బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
Published Date - 09:16 PM, Sat - 24 August 24 -
#Telangana
Revanth Reddy : ఈడీ ఆఫీస్ ముందు రేవంత్ రెడ్డి ధర్నా
ఇదే డిమాండ్ తో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం హైదరాబాద్ లోని గన్ పార్క్ ఎదుట ధర్నాకు దిగింది. అనంతరం ఆర్థిక నేరాలను అరికట్టే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు.
Published Date - 02:52 PM, Thu - 22 August 24 -
#Telangana
KTR : రేపు రైతులతో కలిసి ధర్నాలు : కేటీఆర్
రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్రా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపు..
Published Date - 02:29 PM, Wed - 21 August 24 -
#India
T Congress : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు.
Published Date - 03:19 PM, Thu - 25 July 24 -
#Andhra Pradesh
YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా..అఖిలేశ్ యాదవ్ మద్దతు
పీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు.
Published Date - 02:19 PM, Wed - 24 July 24 -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురంలో ధర్నాకు దిగిన ఓటర్లు..
వైసీపీ నేతలు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి పలు గ్రామాల ప్రజలు ధర్నాకు దిగడం ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేస్తుంది
Published Date - 12:15 PM, Sun - 12 May 24 -
#Andhra Pradesh
AP Special Status : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)..ఇప్పుడు మరింత దూకుడు పెంచింది..ఏపీ ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ఏకంగా ఢిల్లీ (Delhi) లో ధర్నా చేసేందుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ […]
Published Date - 03:09 PM, Tue - 30 January 24 -
#Telangana
Auto Drivers Maha Dharna : ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి (Congress free bus for ladies in Telangana) పథకానికి నిరసనగా ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఈ నెల 04 న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. We’re now on WhatsApp. Click to Join. గతంలో ఆటోలు, […]
Published Date - 02:09 PM, Mon - 1 January 24 -
#Andhra Pradesh
Jagan Effect : ఉద్యోగుల ఉద్యమం సడలింపు, ధర్నాలు రద్దు
ఏపీలోని అమరావతి జేఏసీ (Jagan Effect)ఉద్యమాన్ని సడలించింది. సీఎం తరపును
Published Date - 04:24 PM, Thu - 9 March 23 -
#Speed News
Nizam College: లేడీస్ కు నిజాం కాలేజి హాస్టల్ లో 50శాతం వసతి
కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం యూజీ విద్యార్థినులు, 50 శాతం పీజీ విద్యార్థినులను కేటాయించాలని నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అధికారులను కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీఈసీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ను ఆదేశిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 05:14 PM, Fri - 11 November 22 -
#India
Modi Brother’s Dharna: మోడీపై సోదరుడు ప్రహ్లాద మోడీ తిరుగుబాటు
ప్రధాని మోడీ పాలనపై ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోడీ తిరగబడ్డారు. పెరిగిన నిత్యావసరాల ధరల భారాన్ని సామాన్యులు భరించలేకపోతున్నారని తెలియచేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు.
Published Date - 05:04 PM, Wed - 3 August 22 -
#Speed News
AP Employess: కదం తొక్కిన ఉద్యోగ సంఘాలు
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. పలు ప్రభుత్వ కార్యాలయా వద్ద ధర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరాలంటే ధర్నాలు, ఉద్యమాలు వేరే మార్గం లేదని పిఆర్సీ సాధన సమితి సభ్యులు సురేష్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు నిర్వహించాయి. నగరంలోని ఎన్జీవో హోమ్స్ […]
Published Date - 03:29 PM, Tue - 25 January 22