HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Effect Leaders Of Ap Employees Fell In Jaganmohan Reddys Strategy

Jagan Effect : ఉద్యోగుల ఉద్య‌మం స‌డ‌లింపు, ధ‌ర్నాలు ర‌ద్దు

ఏపీలోని అమరావ‌తి జేఏసీ (Jagan Effect)ఉద్య‌మాన్ని స‌డ‌లించింది. సీఎం త‌రపును

  • By CS Rao Published Date - 04:24 PM, Thu - 9 March 23
  • daily-hunt
Jagan Effect
Ap Employees

ఏపీలోని అమరావ‌తి జేఏసీ (Jagan Effect)ఉద్య‌మాన్ని స‌డ‌లించింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌రపును మంత్రులు ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర్నాల‌ను ర‌ద్దు చేసుకుంది. ప్ర‌తి రోజూ గురువారం నుంచి లంచ్ అవ‌ర్లో చేయాల్సిన ధ‌ర్నాలు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించింది. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం చేసిన అవ‌మానాల‌ను కూడా ఏపీ జేఏసీ(JAC amravathi) భ‌రించింది. ప‌ట్ట‌భద్రులు, ఉపాధ్యాయ ఎన్నిక‌ల దృష్ట్యా జ‌గ‌న్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో జేఏసీ ప‌డిపోయింది. కేవ‌లం రెండు హామీలకు పాక్షికంగా ఆమోదం తెల‌ప‌డంతో ఉద్య‌మాన్ని జేఏసీ స‌డ‌లించింది. దీంతో ఉద్యోగుల నుంచి జేఏసీ నాయ‌కులు వ్య‌తిరేక‌త‌ను చ‌విచూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రోక్షంగా ఎక్కుపెట్టిన `ఏసీబీ` అస్త్రానికి భ‌య‌ప‌డి ఉద్య‌మాన్ని వాయిదా వేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించార‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు.

మంత్రులు ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర్నాల‌  ర‌ద్దు(Jagan Effect)

మ‌లి ద‌శ ఉద్య‌మాన్ని వ‌చ్చే నెల 5వ తేదీని ప్ర‌క‌టించాల‌ని జేఏసీ(JAC amaravathi) నిర్థారించుకుంది. మొద‌టి ద‌శ ఉద్య‌మాన్ని స‌డ‌లించిన త‌రువాత మ‌లి ద‌శ గురించి లీడ‌ర్లు మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. ఆర్థిక‌ప‌ర‌మైన రెండు అంశాల‌ను మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఇచ్చిన మినిట్స్ లో (Jagan Effect)ఉంది. దాని ప్ర‌కారం నెలాఖ‌రు నాటికి రూ. 3వేల కోట్లు బ‌కాయిలు చెల్లింపులు ఉంటాయి. ఈనెల 16వ తేదీన హెల్త్ కార్డులు, బ‌కాయిల మీద హామీ చీఫ్ సెక్ర‌ట‌రీ ఇస్తారు. ఈ రెండు అంశాల‌ను బేస్ చేసుకుని లంచ్ టైమ్ లో గురువారం నుంచి చేయాల్సిన ధ‌ర్నాల‌ను ఎత్తివేయ‌డం జ‌రిగింది.

ఏప్రిల్ 5వ తేదీన స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకుని  

ఈనెల 17, 20 తేదీల్లో జేఏసీ లీడ‌ర్లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోని ఉద్యోగుల‌ను క‌లుస్తారు. వ‌చ్చే నెల 5వ తేదీ వ‌ర‌కు ఇప్ప‌టి నుంచి న‌ల్ల బ్యాడ్జిల‌తో ఉద్యోగులు విధులను నిర్వ‌హిస్తారు. ఈనెల 21వ తేదీ నుంచి వ‌ర్క్ టూ రూల్‌, 27న కారుణ్య నియామ‌కాల కుటుంబీకుల్ని క‌లిసే కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 5వ తేదీన స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్ర‌భుత్వ హామీల మీద స‌మీక్షిస్తుంది. అప్పుడు మ‌లి ద‌శ ఉద్య‌మానికి ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని వెల్ల‌డించారు.

Also Read : AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

అమ‌రావ‌తి జేఏసీకి (JAC amaravathi)మిగిలిన సంఘాలు కూడా మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని బొప్ప‌రాజు కోర‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు జేఏసీ లీడ‌ర్ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఒక వైపు ఉద్యోగ సంఘాల నేత‌లు సూర్యానారాయ‌ణ‌, బండి శ్రీనివాస‌రావు మ‌ధ్య పోరు జరుగుతోంది. ఆస్తుల మీద విచార‌ణ చేయాల‌ని బండి కోరుతున్నారు. ఏపీ ఎన్డీవో సంఘాన్ని ర‌ద్దు చేయాల‌ని కూడా డిమాండ్ ఉంది. ఆ విష‌యం కోర్టులో విచార‌ణ‌కు సిద్ధంగా ఉంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య ఐక్యంగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఒక వేదిక‌పైకి వ‌స్తార‌ని(Jagan Effect) న‌మ్మ‌కం లేదు. పైగా ఉద్యోగ సంఘాలు నిట్ట‌నిలువునా చీలిపోవ‌డం అంద‌రికీ తెలిసిందే. తెలుగుదేశం, వైసీపీ ఉద్యోగ సంఘాలుగా క‌నిపిస్తున్నాయి. ఉద్య‌మం చేయాల‌ని టీడీపీ మ‌ద్ధ‌తు ఉన్న ఉద్యోగ సంఘాల నేత‌లు కోరుకుంటున్నారు. ఉద్య‌మాన్ని నీరుగార్చాల‌ని వైసీపీ మ‌ద్ధ‌తు ఉన్న సంఘాల లీడ‌ర్లు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడ‌తాం అంటూ బీరాలు ప‌లికిన ఉద్యోగ సంఘాల లీడ‌ర్లు ఇప్పుడు జ‌గ‌న్ దెబ్బ‌కు తోక‌లు ముడిచారు.

Also Read : Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravathi
  • dharna
  • employees
  • jaganmohan reddy

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

  • Infosys

    Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd