Devotees
-
#Speed News
Maha Kumbh Devotees: ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.
Date : 15-02-2025 - 10:06 IST -
#Speed News
Mahakumbh Mela Stampede: మహా విషాదం.. కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
మౌని అమావాస్య రోజు ఉదయం జరిగిన మహాకుంభంలో తొక్కిసలాట జరగడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 30 మంది మరణించారని పోలీసు డిఐజి వైభవ్ కృష్ణ తెలిపారు.
Date : 29-01-2025 - 6:58 IST -
#Devotional
Mauni Amavasya : మహాకుంభమేళా వద్ద భక్తులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..
రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Date : 28-01-2025 - 4:53 IST -
#India
Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్ పద్ధతి..
Maha Kumbh Mela 205: ప్రతి రోజు మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి చేరుకుంటున్నారు. ఈ విశాల జనసందోహం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గాలి నాణ్యత ఆశ్చర్యకరంగా శుద్ధంగా ఉండడం విశేషం. దీనికి కారణం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గత రెండు సంవత్సరాల క్రితం నుంచే చేసిన సుక్ష్మమైన ప్రణాళిక.
Date : 26-01-2025 - 1:40 IST -
#Andhra Pradesh
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.
Date : 24-01-2025 - 4:15 IST -
#Speed News
100 Devotees: మహా కుంభమేళాలో 100 మంది భక్తులకు గుండెపోటు.. ఐసీయూలో 183 మంది!
జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్ స్పెషలిస్ట్లతో సహా ప్రత్యేక నిపుణుల బృందం సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది.
Date : 22-01-2025 - 2:33 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Date : 18-01-2025 - 1:29 IST -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 15-01-2025 - 9:46 IST -
#Devotional
prayagraj : 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న మహా కుంభమేళా..
మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కాగా, పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు.
Date : 13-01-2025 - 12:33 IST -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Date : 09-01-2025 - 6:22 IST -
#Speed News
Bhadradri : రామయ్య ఆలయంలో డిజిటల్ టోకెన్ సిస్టమ్
Bhadradri : ఇలా, భద్రాచల రామాలయం , తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తీసుకుంటున్న ఈ కొత్త ఆలోచనలు, సాంకేతిక మార్పులు భక్తుల అనుభవాన్ని మెరుగుపరుస్తున్నాయి.
Date : 26-12-2024 - 12:11 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Date : 25-12-2024 - 6:23 IST -
#Andhra Pradesh
TTD : 1,40,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 18 నిమిషాల్లో ఫుల్..
TTD : ఈ దర్శనాన్ని ప్రతి హిందూ భక్తుడు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే ఈ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ 10 రోజులు ఎంతో ప్రత్యేకంగా భావించబడతాయి, అందువల్ల భక్తులంతా ఆ క్రమంలో తమ టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు.
Date : 25-12-2024 - 6:07 IST -
#Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం
TTD: తిరుమల 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల 2008లో ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Date : 07-12-2024 - 12:38 IST -
#Speed News
Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శైవక్షేత్రాలు.. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు
Karthika Pournami: తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు, పూజలు చేస్తూ శైవక్షేత్రాలను సందర్శిస్తున్నారు. కార్తీక మాసంలో సాధించే ధ్యానం, జపం, ఉపవాసాలు, తపస్సులు, దానధర్మాలు , స్నానాలు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ మాసంలో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందడానికి స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యారు.
Date : 15-11-2024 - 11:01 IST