Devotees
-
#Devotional
Mauni Amavasya : మహాకుంభమేళా వద్ద భక్తులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే..
రేపు మౌనీ అమావాస్య సందర్భంగా.. ఒక్క రోజే సుమారు పది కోట్ల మంది కుంభమేళాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది.
Published Date - 04:53 PM, Tue - 28 January 25 -
#India
Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్ పద్ధతి..
Maha Kumbh Mela 205: ప్రతి రోజు మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి చేరుకుంటున్నారు. ఈ విశాల జనసందోహం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గాలి నాణ్యత ఆశ్చర్యకరంగా శుద్ధంగా ఉండడం విశేషం. దీనికి కారణం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గత రెండు సంవత్సరాల క్రితం నుంచే చేసిన సుక్ష్మమైన ప్రణాళిక.
Published Date - 01:40 PM, Sun - 26 January 25 -
#Andhra Pradesh
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.
Published Date - 04:15 PM, Fri - 24 January 25 -
#Speed News
100 Devotees: మహా కుంభమేళాలో 100 మంది భక్తులకు గుండెపోటు.. ఐసీయూలో 183 మంది!
జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్ స్పెషలిస్ట్లతో సహా ప్రత్యేక నిపుణుల బృందం సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది.
Published Date - 02:33 PM, Wed - 22 January 25 -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Published Date - 01:29 PM, Sat - 18 January 25 -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Published Date - 09:46 AM, Wed - 15 January 25 -
#Devotional
prayagraj : 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న మహా కుంభమేళా..
మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కాగా, పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు.
Published Date - 12:33 PM, Mon - 13 January 25 -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Published Date - 06:22 PM, Thu - 9 January 25 -
#Speed News
Bhadradri : రామయ్య ఆలయంలో డిజిటల్ టోకెన్ సిస్టమ్
Bhadradri : ఇలా, భద్రాచల రామాలయం , తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తీసుకుంటున్న ఈ కొత్త ఆలోచనలు, సాంకేతిక మార్పులు భక్తుల అనుభవాన్ని మెరుగుపరుస్తున్నాయి.
Published Date - 12:11 PM, Thu - 26 December 24 -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Published Date - 06:23 PM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
TTD : 1,40,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 18 నిమిషాల్లో ఫుల్..
TTD : ఈ దర్శనాన్ని ప్రతి హిందూ భక్తుడు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే ఈ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ 10 రోజులు ఎంతో ప్రత్యేకంగా భావించబడతాయి, అందువల్ల భక్తులంతా ఆ క్రమంలో తమ టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు.
Published Date - 06:07 PM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం
TTD: తిరుమల 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల 2008లో ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Published Date - 12:38 PM, Sat - 7 December 24 -
#Speed News
Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శైవక్షేత్రాలు.. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు
Karthika Pournami: తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు, పూజలు చేస్తూ శైవక్షేత్రాలను సందర్శిస్తున్నారు. కార్తీక మాసంలో సాధించే ధ్యానం, జపం, ఉపవాసాలు, తపస్సులు, దానధర్మాలు , స్నానాలు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ మాసంలో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందడానికి స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యారు.
Published Date - 11:01 AM, Fri - 15 November 24 -
#Devotional
Karthika Masam Effect : భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
Karthika Masam Effect : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంతో పాటు పంచారామ క్షేత్రాలైన గుంటూరు జిల్లా అమరావతి, తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం, సామర్లకోట, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం తదితర క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి
Published Date - 10:02 AM, Sun - 3 November 24 -
#India
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
శబరిమల తీర్థయాత్ర నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు యాత్రికుల ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.
Published Date - 12:09 AM, Sun - 27 October 24