Devotees
-
#Andhra Pradesh
TTD : ఏఐతో భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సంక్షేమమే తితిదే యొక్క ప్రాధాన్య లక్ష్యమని స్పష్టం చేశారు. దర్శన సమయాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, టికెట్ వ్యవస్థను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం దర్శనం చేయగలిగేలా సమయాల మార్పులను అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
Published Date - 04:49 PM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం!
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
Published Date - 10:47 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
TTD : ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి: టీటీడీ
తిరుమలకు వచ్చే వాహనాల కోసం ప్రధానంగా గేట్గా నిలిచే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం భక్తుల ప్రయాణం మరింత సాఫీగా సాగేందుకు, రద్దీ నివారణకు, భద్రతను మెరుగుపర్చేందుకు తీసుకున్నదిగా టీటీడీ చెబుతోంది. పారదర్శకత, వేగవంతమైన సేవల అందుబాటులోకి రావడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు వివరించారు.
Published Date - 03:31 PM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Published Date - 11:16 AM, Sun - 3 August 25 -
#Devotional
12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?
భక్తుల కోరికలకు తగిన విధంగా ఢిల్లీ నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో గౌరీ శంకర్ దేవాలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దేవాలయంలో భక్తులు ఒక్కే చోట 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి జ్యోతిర్లింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి, మూల క్షేత్రాల నమూనాలో భక్తులకు దర్శనార్థం ఉంచారు.
Published Date - 07:28 PM, Fri - 11 July 25 -
#Andhra Pradesh
TTD: శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు: టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు సరైన సమాచారం అందించేందుకు తమ అధికారిక వెబ్సైట్, ఇతర ప్లాట్ఫారమ్లను ఉపయోగించమని కోరింది.
Published Date - 09:58 PM, Mon - 12 May 25 -
#Andhra Pradesh
Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.
Published Date - 12:23 PM, Fri - 9 May 25 -
#Devotional
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద కొట్టుకున్న భక్తులు
Tirumala : శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా కిటకిటలాడుతోంది.
Published Date - 01:38 PM, Sun - 4 May 25 -
#Andhra Pradesh
Simhachalam : నీ దగ్గరికి రావడమే మీము చేసిన పాపమా..? మృతుల బంధువుల ఘోష !
Simhachalam : “నీ దగ్గరికి రావడమే మేము చేసిన పాపమా?” అంటూ వారి బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
Published Date - 12:51 PM, Wed - 30 April 25 -
#Devotional
Chardham Yatra : నేటి నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం
ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే నేటీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.
Published Date - 12:29 PM, Wed - 30 April 25 -
#Andhra Pradesh
TTD: సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
చాలా మంది భక్తులు కాస్త ఖర్చు ఎక్కువైనా తమ సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్తుంటారు. అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..
Published Date - 05:58 PM, Tue - 22 April 25 -
#Devotional
Srivari Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు టికెట్లు విడుదల!
జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Published Date - 07:55 PM, Mon - 17 March 25 -
#Devotional
pradakshina : ఆలయాల్లో చేసే ప్రదక్షిణ అంటే ఏమిటి?.. ఎన్ని రకాలు తెలుసుకుందాం..!
మెల్లగా నడవటం, మనసులోకి ఇతరమైన ఆలోచనలు రానివ్వకపోవటం, చేతులు జోడించి నమస్కరించటం ప్రదక్షిణలో ప్రధాన అంశాలు. ఇంట్లో నిత్యవిధుల్లో భాగంగా చేసే పూజ పూర్తయిన తర్వాత ఆత్మప్రదక్షిణ తప్పనిసరిగా చెయ్యాలి. ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు.
Published Date - 06:00 AM, Sun - 9 March 25 -
#Speed News
Maha Kumbh Devotees: ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.
Published Date - 10:06 AM, Sat - 15 February 25 -
#Speed News
Mahakumbh Mela Stampede: మహా విషాదం.. కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
మౌని అమావాస్య రోజు ఉదయం జరిగిన మహాకుంభంలో తొక్కిసలాట జరగడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 30 మంది మరణించారని పోలీసు డిఐజి వైభవ్ కృష్ణ తెలిపారు.
Published Date - 06:58 PM, Wed - 29 January 25